తెలంగాణం

కేయూ బ్రాండ్ ఇమేజ్ పెంచుదాం : వీసీ కే.ప్రతాప్ రెడ్డి

  హసన్​పర్తి, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ బ్రాండ్ ఇమేజ్ పెంచుదామని వీసీ కే.ప్రతాప్ రెడ్డి అన్నారు. మంగళవారం యూనివర్సిటీ సెనెట్ హాల్ లో రిజిస్ట్

Read More

మార్చి నాటికి ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులు పూర్తి చేయాలి :  కలెక్టర్ ప్రావీణ్య

ఎల్కతుర్తి, వెలుగు: ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులు మార్చికల్లా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఎల్కతుర్తిలోని జం

Read More

ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లకు పార్టీలు సహకరించాలి : మహబూబాబాద్, జనగామ కలెక్టర్లు

మహబూబాబాద్/ జనగామ అర్బన్, వెలుగు: ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లకు అన్ని పార్టీలు సహకరించాలని మహబూబాబాద్, జనగామ కలెక్టర్లు కోరారు. మంగళవారం మహబూబాబాద్ కలెక

Read More

చెత్త సేకరణలో నిర్లక్ష్యం వద్దు : కమిషనర్ జె.అరుణ శ్రీ

గోదావరిఖని, వెలుగు: స్వచ్ఛ ఆటో డ్రైవర్లు చెత్త సేకరణ విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దని పెద్దపల్లి అడిషనల్​ కలెక్టర్, రామగుండం కమిషనర్ జె.అరుణ శ్రీ ఆదేశిం

Read More

భద్రాచలం సీతారాములకు తిరువీధి సేవ

భద్రాచలం,వెలుగు  : రథసప్తమి వేళ భద్రాచలం  సీతారామచంద్రస్వామి మంగళవారం సూర్య,చంద్రప్రభ వాహనాలపై తిరువీధి సేవ జరిగింది.  ఉదయం సుప్రభాత సే

Read More

కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చాక ప్రతిరోజూ ఏదో ఒకచోట రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున

Read More

కరీంనగర్‌‌ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు షురూ

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలోని మార్కెట్ రోడ్డులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అంకుర

Read More

కనకగిరి కొండలలో​​​​​​​ ఎకో టూరిజం పనుల పరిశీలన 

పెనుబల్లి, వెలుగు  : కనకగిరి కొండలలో ఎకో టూరిజం పనులను రాష్ట్ర అటవీశాఖ అధికారులు మంగళవారం పరిశీలించారు. పెనుబల్లి మండలం కనకగిరి అడవి ప్రాంతం లో ఉ

Read More

వేములవాడ నియోజకవర్గానికి రూ.10.37కోట్ల రిలీజ్‌‌‌‌‌‌‌‌

వేములవాడ, వెలుగు: వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రభుత్వం రూ.10.37కోట్లు(సీఆర్‌‌‌‌&z

Read More

కల్లూరు మండలలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో  నిరసన

కల్లూరు,  వెలుగు  :  కల్లూరు మండల పరిధిలోని కిష్టయ్యబంజర గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీవాసులు తాగు నీటి కోసం మంగళవారం ఖాళీ బిందెలతో నిరస

Read More

దళితులకు డప్పులు అందజేత : చైర్మన్ బాల్ రెడ్డి 

కేబీఆర్ ఫౌండేషన్  వ్యవస్థాపక చైర్మన్ బాల్ రెడ్డి  ములుగు, వెలుగు: దళితులు ఆర్థికంగా ఎదగాలని కేబీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ కొన్

Read More

ఇన్ఫోసిస్ కు ఐదుగురు.. యస్.బి.ఐ.టి. విద్యార్థుల ఎంపిక

ఖమ్మం, వెలుగు: ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ కంపెనీ కి తమ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు ఎంపికైనట్లు ఎస్బీఐటీ కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ

Read More

 కొత్తగూడెంలో బాల రక్షా భవన్ ప్రారంభం​

సమ్మర్​లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి కలెక్టర్​ జితేష్ వి పాటిల్​​ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బాలల రక్షణ కోసమే బాల రక్షా భవన్​ ఏర

Read More