తెలంగాణం
కేయూ బ్రాండ్ ఇమేజ్ పెంచుదాం : వీసీ కే.ప్రతాప్ రెడ్డి
హసన్పర్తి, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ బ్రాండ్ ఇమేజ్ పెంచుదామని వీసీ కే.ప్రతాప్ రెడ్డి అన్నారు. మంగళవారం యూనివర్సిటీ సెనెట్ హాల్ లో రిజిస్ట్
Read Moreమార్చి నాటికి ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రావీణ్య
ఎల్కతుర్తి, వెలుగు: ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులు మార్చికల్లా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఎల్కతుర్తిలోని జం
Read Moreఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లకు పార్టీలు సహకరించాలి : మహబూబాబాద్, జనగామ కలెక్టర్లు
మహబూబాబాద్/ జనగామ అర్బన్, వెలుగు: ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లకు అన్ని పార్టీలు సహకరించాలని మహబూబాబాద్, జనగామ కలెక్టర్లు కోరారు. మంగళవారం మహబూబాబాద్ కలెక
Read Moreచెత్త సేకరణలో నిర్లక్ష్యం వద్దు : కమిషనర్ జె.అరుణ శ్రీ
గోదావరిఖని, వెలుగు: స్వచ్ఛ ఆటో డ్రైవర్లు చెత్త సేకరణ విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దని పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్, రామగుండం కమిషనర్ జె.అరుణ శ్రీ ఆదేశిం
Read Moreభద్రాచలం సీతారాములకు తిరువీధి సేవ
భద్రాచలం,వెలుగు : రథసప్తమి వేళ భద్రాచలం సీతారామచంద్రస్వామి మంగళవారం సూర్య,చంద్రప్రభ వాహనాలపై తిరువీధి సేవ జరిగింది. ఉదయం సుప్రభాత సే
Read Moreకాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
మెట్పల్లి, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చాక ప్రతిరోజూ ఏదో ఒకచోట రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున
Read Moreకరీంనగర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు షురూ
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలోని మార్కెట్ రోడ్డులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అంకుర
Read Moreకనకగిరి కొండలలో ఎకో టూరిజం పనుల పరిశీలన
పెనుబల్లి, వెలుగు : కనకగిరి కొండలలో ఎకో టూరిజం పనులను రాష్ట్ర అటవీశాఖ అధికారులు మంగళవారం పరిశీలించారు. పెనుబల్లి మండలం కనకగిరి అడవి ప్రాంతం లో ఉ
Read Moreవేములవాడ నియోజకవర్గానికి రూ.10.37కోట్ల రిలీజ్
వేములవాడ, వెలుగు: వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రభుత్వం రూ.10.37కోట్లు(సీఆర్&z
Read Moreకల్లూరు మండలలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన
కల్లూరు, వెలుగు : కల్లూరు మండల పరిధిలోని కిష్టయ్యబంజర గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీవాసులు తాగు నీటి కోసం మంగళవారం ఖాళీ బిందెలతో నిరస
Read Moreదళితులకు డప్పులు అందజేత : చైర్మన్ బాల్ రెడ్డి
కేబీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బాల్ రెడ్డి ములుగు, వెలుగు: దళితులు ఆర్థికంగా ఎదగాలని కేబీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ కొన్
Read Moreఇన్ఫోసిస్ కు ఐదుగురు.. యస్.బి.ఐ.టి. విద్యార్థుల ఎంపిక
ఖమ్మం, వెలుగు: ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ కంపెనీ కి తమ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు ఎంపికైనట్లు ఎస్బీఐటీ కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ
Read Moreకొత్తగూడెంలో బాల రక్షా భవన్ ప్రారంభం
సమ్మర్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి కలెక్టర్ జితేష్ వి పాటిల్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బాలల రక్షణ కోసమే బాల రక్షా భవన్ ఏర
Read More












