తెలంగాణం

Jubilee Bus Station: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జేబీఎస్ బస్ స్టేషన్కు వెళ్తున్నరా..

సికింద్రాబాద్: జేబీఎస్ బస్ స్టేషన్ ఇవాళ ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడింది. ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్ట్ 16న వరలక్ష్మి వ్రతం, 17, 18 వీకెండ్ కావడం

Read More

కేసీఆర్, హరీశ్ చెల్లని రూపాయి లాంటోళ్లు: సీఎం రేవంత్

గత ప్రభుత్వ హయాంలో లక్షా 80 వేల కోట్లు ఖర్చు పెట్టినా  రైతులకు నీళ్లియ్యలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి . ఖమ్మంలో మాట్లాడిన ఆయన..  కేసీఆర్, హరీ

Read More

రాత్రి పూట స్విగ్గీ, జొమాటో సర్వీసులు బంద్ చేయాలే: ఫిరోజ్ ఖాన్

సికింద్రాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాత్రి పూట స్విగ్గీ, జొమాటో సర్వీసులు బంద్ చేయాలని సూచించారు. మోండా మార్కె

Read More

సీతారామ ప్రాజెక్ట్ రెండవ పంప్ హౌస్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సీతారామ ప్రాజెక్ట్ రెండవ పంప్ హౌస్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ములకలపల్లి మండలం

Read More

అంబర్పేట్లో అగ్ని ప్రమాదం.. డాంబర్లో టార్పెంటాయిల్ కలుపుతుండగా..

అంబర్పేట్ అలీ కేఫ్ వద్ద పెయింటింగ్  కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల్లో మహిళ చిక్కుకుపోయింది. తీవ్ర గాయాలు కావడంతో ఆ

Read More

సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్3 ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి భట్టి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతులు మీదుగా సీతారామ ప్రాజెక్ట్ 3వ పంప్ హౌస్ ను గురువారం ప్రారంభించారు. అధికారులు అన్ని

Read More

యువతకు ఉద్యోగాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తా: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మంచిర్యాల జిల్లా: యువతకు ఉద్యోగాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. యువత దేశంలో అత్యధికంగా ఉందని, యువత అన్న

Read More

బీఆర్‌ఎస్ పాలన తర్వాత ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు : ఎమ్మెల్యే గడ్డం వివేక్

నల్లగొండ జిల్లా : నియంతృత్వ బీఆర్ఎస్ పాలన తర్వాత రాష్ట్రంలోని ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. 78

Read More

తెలంగాణ ప్రజలకు 2023 డిసెంబర్ 3న స్వేచ్ఛ వచ్చింది : సీఎం రేవంత్

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై తివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 2023 డిసెంబర్ 3న తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింద

Read More

కామారెడ్డికి చేరిన రాజీవ్​ సందేశ్​ యాత్ర

కామారెడ్డి​​​టౌన్​​, వెలుగు : రాజీవ్​ గాంధీ సందేశ్​ యాత్ర బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరింది. సందేశ్​ యాత్ర జ్యోతికి జిల్లా కేంద్రంలో డీసీస

Read More

మార్కెట్​ ఏర్పాటుకు రూ.5 కోట్లు కేటాయిస్తాం : కడియం శ్రీహరి

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: డివిజన్ కేంద్రం స్టేషన్​ఘన్​పూర్​లో ప్రజల సౌకర్యార్థం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్​వెజ్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని, అందుకు రూ.5 క

Read More

ప్రభుత్వ ఆస్పత్రులపై ఫిర్యాదులకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ : కలెక్టర్ సి.నారాయణరెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రులపై వచ్చే ఫిర్యాదులకు కలెక్టరేట్​లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు నల్గొండ కలెక్టర్ సి.నారాయ

Read More

బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు పట్టించుకోం : తుమ్మల నాగేశ్వరరావు

వైరా, వెలుగు : బీఆర్ఎస్ నాయకులు చేసే చిల్లర రాజకీయాలు పట్టించుకోబోమని, గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారై, అప్పుల పాలయ్యిందని రాష

Read More