
తెలంగాణం
రూ. లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళిక: సీఎం రేవంత్రెడ్డి
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. రూ. లక్షతో పాటు తులం బంగా
Read Moreఅమిత్ షా తెలంగాణ టూర్ వాయిదా
హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదా పడింది. జనవరి 28న రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించాల్సి ఉండగా.. కొన్ని అత్యవసర
Read Moreఅభివృద్ధి కోసం సొంత ఇంటినే కూలుస్తున్న ఎమ్మెల్యే
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. రోడ్డు విస్తరణలో తన ఇళ్లు అడ్డుగా ఉందని.. దాన్ని కూల్చివేయడానికి స్వచ్ఛందంగ
Read Moreకాంగ్రెస్ పాలనలో విద్యార్థినిల భద్రత గాల్లో దీపంగా మారింది: ఎమ్మెల్సీ కవిత
కాంగ్రెస్ పాలనలో విద్యార్థినిల భద్రత గాల్లో దీపంగా మారుతున్నదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇందుకు సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ లేడీస్ హాస
Read Moreకొండగట్టు ఆలయానికి పోటెత్తిన భక్తులు.. అంజన్న దర్శనానికి 2 గంటల సమయం
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్, మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచి
Read Moreరైల్వే స్టేషన్లో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
రైల్వే స్టేషన్ ఘోరం.. ఊహించని ఘటన. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి రైల్వే స్టేషన్ లోనే ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతోంది. రైల్వేస్ట
Read Moreనా త్యాగాన్ని కాంగ్రెస్ మర్చిపోదు : మందా జగన్నాథం
కల్వకుర్తి, వెలుగు: తన త్యాగాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోదని, నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ఇస్తుందని కేటాయిస్తుందని -మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆశాభావం వ్య
Read Moreదాసరి కొండప్పను ఆదుకోవాలె : గవినోళ్ల శ్రీనివాస్
నారాయణపేట: అంతరించిపోతున్న బుర్ర వీణ కళకు జీవితాన్ని అంకితం చేసి, ఆ కళ పరిరక్షణకు కృషి చేస్తున్న నారాయణ పేట జిల్లా, దామర్ గిద్ద మండల కేంద్రానికి చెంది
Read Moreరాజన్న సన్నిధిలో శివ దీక్షలు ప్రారంభం
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. ఏటా శివరాత్రి ముందు శివుడి మాలధారణ చేసి, శివరాత్రి నా
Read Moreకోటి రూపాయలతో జాన్ పహాడ్ దర్గా అభివృద్ధి : ఉత్తమ్ కుమార్ రెడ్డి
నేరేడుచర్ల(పాలకవీడు), వెలుగు: జాన్ పహాడ్ దర్గాను రూ. కోటితో అభివృద్ధి చేస్తానని ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. &
Read Moreబోరవెల్లిలో హోరాహోరీగా పొట్టేళ్ల పందేలు
మానవపాడు, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లిలో శుక్రవారం పొట్టేళ్ల పందేలు హోరాహోరీగా సాగాయి. గ్రామంలోని చెన్నకేశవస్వామి జాతర సందర
Read Moreపెద్దమ్మతల్లికి ఘనంగా పంచామృతాభిషేకం
పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ మండల పరిధిలోని కేపీ జగన్నాథపురంలోని పెద్దమ్మతల్లికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం చేశారు. ముందుగా అమ్మవారికి పసుపు,
Read Moreఎస్సార్ యూనివర్సిటీలో ముగిసిన స్పార్కల్స్ 24
హసన్ పర్తి,వెలుగు: హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ శివారులో గల ఎస్సార్ యూనివర్సిటీలో స్పా ర్కల్స్ –24 మూడు రోజుల పాటు జర
Read More