
తెలంగాణం
గ్యారంటీల పేరుతో.. మోసం చేస్తున్నరు : ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు : గ్యారంటీలు, ఉచితాల పేర్లతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. పేదలకు శాశ్వత ప్రయోజనం క
Read Moreతెలియకుండా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని రోడ్డుపై పడుకుని మహిళ నిరసన
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: తమ భూమిని కబ్జా చేసిన వారికి ఆఫీసర్లు సహకరిస్తూ తనకు న్యాయం చేయడం లేదంటూ ఓ గిరిజన మహిళ కొత్తగూడెంలో రోడ్డుపై పడుకుని నిరస
Read More231 మంది ఖైదీల రిలీజ్కుసర్కారు నిర్ణయం
లిస్టు రెడీ చేసిన జైళ్ల శాఖ హైదరాబాద్, వెలుగు: వివిధ నేరాలు చేసి రాష్ట్రంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారిలో సత్ప్రవర్తన కలిగి
Read Moreజనవరిలోపు మేడారం జాతర పనులు పూర్తి చేయాలి: మంత్రి సీతక్క
మంగపేట, వెలుగు: ఈనెలలోపు మేడారం జాతర పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్ తో కలి
Read Moreలోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ది మూడో స్థానమే: ఎంపీ బండి సంజయ్
కరీంనగర్ సిటీ, వెలుగు: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ది మూడో స్థానమే అని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. రాష్
Read Moreకారులో మంటలు.. కంటోన్మెంట్ బోర్డు ఆఫీసు వద్ద ఘటన
సికింద్రాబాద్, వెలుగు : నడుస్తున్న కారు ఇంజన్లోంచి మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైన సంఘటన సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్బోర్డు ఆఫీసు సమీపంలో శుక
Read Moreగవర్నర్ది పక్షపాత వైఖరి..కోదండరామ్కు ఎమ్మెల్సీ ఎట్లిస్తరు : కేటీఆర్
హైదరాబాద్/సిద్దిపేట, వెలుగు : గవర్నర్ పక్షపాత వైఖరిని అవంలబిస్తున్నారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Read Moreకేసీఆర్ను అరెస్ట్ చేయాలి..కాంట్రాక్టర్లకు లక్ష కోట్లు దోచిపెట్టిండు : వివేక్ వెంకటస్వామి
నాపై బాల్క సుమన్ ఒక్క ఫిర్యాదు చేస్తే ఈడీ రెయిడ్స్ జరిగినయ్ కేసీఆర్పై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఈడీ రెయిడ్స్ ఎందుకు జరుగుతలేవని ప్రశ్న అన్
Read Moreఎల్ఐసీ జోనల్ ఆఫీసులో రిపబ్లిక్ డే వేడుకలు
హైదరాబాద్, వెలుగు : ఎల్ఐసీ జోనల్ ఆఫీసులో శుక్రవారం 75వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. జోనల్ మేనేజర్ ఎల్కే శ్యాంసుందర్ జాతీయ జెం
Read Moreబీఆర్ఎస్ నేతలారా తస్మాత్ జాగ్రత్త : గౌరీ సతీశ్ వార్నింగ్
మంత్రి పొన్నం ప్రభాకర్ జోలికొస్తే ఖబడ్దార్ ముషీరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ నేతలు అహంకారపూరితంగా మాట్లాడటం బంద్ చేయాలని, లేదంటే తస్మాత్ జా
Read Moreసోనియా సాక్షిగా..నా జీతం ప్రజలకే..రూ.9 మాత్రమే తీసుకుంటా..
మిగిలిన డబ్బులో ఒక్కో నెల ఒక్కో వర్గానికి ఇస్తా వైఎస్ స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నా
Read Moreరాష్ట్ర ప్రజల ఆశలన్నీ బీఆర్ఎస్ పైనే ఉన్నయ్: కేసీఆర్
త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తానని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌజ్ లో ఇవాళ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. &nbs
Read Moreపంజాగుట్టలో కారు బీభత్సం..డ్రైవర్ ను చితకబాదిన స్థానికులు
పంజాగుట్టలో కారు బీభత్సం సృష్టించింది. ఫుల్లుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి కారు నడుపుతూ భయాందోళనకు గురి చేశాడు. అడ్డు వచ్చిన వారిని ఢీకొడుతూ కారు డ్రైవ్
Read More