
తెలంగాణం
భద్రాచలంలో అర్ధరాత్రి హోటల్ ధ్వంసం... నిరసనకు దిగిన భాధితులు
కొందరు గుర్తు తెలియని దుండగులు ఓ హోటల్ పై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటన భద్రాచలం పట్టణంలో చోటుచేసుకుంది. స్థలం యజమాని, హోటల్ యజమాని మధ్య అగ్రిమె
Read Moreఆర్ఎఫ్సీఎల్ ఉత్పత్తిలో 50 శాతం తెలంగాణకే : అలోక్ సింఘల్
గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫెర్టిలైజర్స్
Read Moreరేణుక ఎల్లమ్మగుడిలో దొంగలు చోరీ పాల్పడ్డారు
మాక్లూర్, వెలుగు: మాక్లూర్ మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మగుడిలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడినట్లు కమిటీ సభ్యులు చెప్పారు. ఎల్
Read Moreనకిలి పాస్ పోర్టు కేసులో లుకౌట్ జారీ చేసిన సీఐడీ..
నకిలి పాస్ పోర్టు కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. పాస్ పోర్టు కేసులో సీఐడీ అధికారులు లుకౌట్ జారీ చేశారు. ఫేక్ పాస్ పోర్టులతో 30 మంది దేశం వ
Read Moreకరీంనగర్ అభివృద్ధికి కృషి : కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, కరీంనగర్ క్రైం, వెలుగు: ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచడమే లక్ష్యమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్&z
Read Moreనాగర్ కర్నూల్ జిల్లాలో 450 బస్తాల యూరియా సీజ్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్షాపు గోదాంలో అక్రమంగా నిల్వ చేసిన 450 బస్తాల యూరియాను శుక్రవారం సీజ్చేశారు.
Read Moreఐదు క్వింటాళ్ల రేషన్బియ్యం పట్టివేత
లింగంపేట, వెలుగు: లింగంపేట మండలం మెంగారం వద్ద అక్రమంగా తరలిస్తున్న ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ ప్రకాశ్
Read Moreఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యం : రాజీవ్గాంధీ హన్మంతు
పారదర్శకమైన ప్రజాపాలనను అందించి ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు పేర్కొన్నారు. పరేడ్ గ్ర
Read Moreఅసత్య ప్రచారాలతోనే కాంగ్రెస్ నెగ్గింది : డీకే అరుణ
పాలమూరు, వెలుగు: బీఆర్ఎస్అవినీతిపై పోరాటం, ఉద్యమాలు చేసింది కేవలం బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చెప్పారు. శుక్రవారం మహబూబ
Read Moreనా ఇష్టమొచ్చినప్పుడు ఎగరేస్తా : ఎల్ఎస్ఏ జనార్దన్
గండీడ్, వెలుగు: మహబూబ్నగర్జిల్లాకు చెందిన ఓ ఎల్ఎస్ఏ(లైవ్స్టాక్ వెటర్నరీ అసిస్టెంట్) జాతీయ జెండాను అవమానించేలా వ్యవహరించాడు. మద్యం మత్తులో జెండా వంద
Read Moreజోగిపేట నుంచి అజ్జమర్రికి రోడ్డు పరిశీలించిన మంత్రి దామోదర రాజనర్సింహా
సంగారెడ్డి, వెలుగు: జోగిపేట నుంచి అజ్జమర్రి వెళ్లడానికి మంత్రి దామోదర రాజనర్సింహా శుక్రవారం రోడ్డు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దారిలో
Read Moreసిద్దిపేటలో ఇసుక వాహనాలు సీజ్
సిద్దిపేట రూరల్, వెలుగు: ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ఐదు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. శుక్రవారం సీఐలు రమేశ్, నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్
Read Moreమెదక్ జిల్లాలో జాతీయ జెండాకు అవమానం
రామాయంపేట, కొల్చారం, వెలుగు: రిపబ్లిక్ వేడుకల్లో భాగంగామెదక్ జిల్లాలో రెండు చోట్ల జెండాకు అవమానం జరిగింది. రామాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్య
Read More