
తెలంగాణం
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్భాటాలు తప్ప.. అభివృద్ధి లేదు:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణానికి దాదాపు రూ.7 వేల 5 వందల కోట్లు ఖర్చు పెడితే.. ఒక్క ఎకరాకు కూడా నీళ్లే రాలేదన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కు
Read Moreసూర్యాపేటలో జాన్ పహాడ్ ఉర్సు షురూ..
నేరేడుచర్ల (పాలకవీడు) వెలుగు: సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా ఉర్సు గురువారం తెల్లవాజామున వైభవంగా ప్రారంభమైంది. భక్తులు దర్గా ముజ
Read Moreలైబ్రరీల్లో పోటీ పరీక్షల బుక్స్ ఉంచాలె : వీరారెడ్డి
యాదాద్రి, వెలుగు: గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమయ్యే బుక్స్ అందుబాటులో ఉంచాలని అడిషనల్ కలెక్టర్వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్
Read Moreఎమ్మెల్యే మదన్ మోహన్రావును కలిసిన కాంగ్రెస్ లీడర్లు
లింగంపేట, వెలుగు: లింగంపేట మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ లీడర్లు గురువారం హైదరాబాద్లో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్రావును కలిశారు. లింగంపేట సమ
Read Moreకోదాడ పీఏసీఎస్ చైర్మన్పై నెగ్గిన అవిశ్వాసం
కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడ పీఏసీఎస్ చైర్మన్ ఆవుల రామారావుపై డైరెక్టర్లు పెట్టిన అవిశ్వాసం తీర్మానం నెగ్గింది. గురువ
Read Moreమున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరపాలని కలెక్టర్కు వినతి
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరపాలని కౌన్సిలర్లు గురువారం కలెక్టర్రాజీవ్ గాంధీ హన్మంతును కలిసి మెమోరాండం ఇచ్చారు. జనవరి 4న చైర్
Read Moreహైదరాబాద్ సిటీలో 4 లక్షల వీధి కుక్కలు
దాదాపు నాలుగు లక్షల కుక్కలు హైదరాబాద్ వీధుల్లో సంచరిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కుక్కల జనాభాను సంరక్షించడం, నిర్వహించడం వంటి సవాళ్లతో పాటు, పె
Read Moreపానగల్ ఎంపీపీ పై దాడి.. బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో
తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు పానగల్, వెలుగు: పానగల్ మండల ఎంపీపీ శ్రీధర్ రెడ్డి పై ఇద్దరు కాంగ్
Read Moreతెల్లాపూర్లో గద్దర్ విగ్రహ ఏర్పాటు అడ్డగింత
హెచ్ఎండీఏ పర్మిషన్ తీస్కోవాలని పోలీసుల సూచన డిప్యూటీ సీఎం భట్టి దృష్టికి తీసుకెళ్లిన అఖిలపక్షం నేతలు రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్
Read Moreజనవరి 28న పాలమూరుకి అమిత్ షా రాక
పాలమూరు, వెలుగు: పార్లమెంటు స్థాయి సమీక్షా సమావేశం ఈ నెల 28న పాలమూరు జిల్లా కేంద్రంలోని రెడ్డి సేవా సమితి ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్నారు. ఈ స
Read Moreఇసుక, మట్టి తరలిస్తే కఠిన చర్యలు : రాజర్షి షా
మెదక్ టౌన్, వెలుగు: మెదక్జిల్లాలో అక్రమంగా ఇసుక, మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్రాజర్షి షా హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో అధ
Read Moreపీయూ సమస్యలు పరిష్కరించాలి : బత్తిని రాము
మహబూబ్ నగర్ రూరర్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించాలని గురువారం పీయూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు పరిపాలన భవనాన్ని ముట్టడించా
Read Moreఅడవి కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి
వెలుగు, కోటపల్లి: కోటపల్లి మండలంలోని నాగంపేట గ్రామ సమీపంలో గురువారం అడవి కుక్కల దాడిలో ఓ చుక్కల దుప్పి చనిపోయింది. అడవి కుక్కలు దాడి చేస్తుండడంతో అడవి
Read More