తెలంగాణం

న్యూ ఇయర్ వేళ ఫిలింనగర్‌లో డ్రగ్స్ కలకలం.. ఒకరి అరెస్ట్

న్యూ ఇయర్ వేళ జూబ్లీహిల్స్ పరిధిలోని ఫిలింనగర్‌లో డ్రగ్స్ కలకలం రేపాయి. సబ్ పార్కింగ్ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని టాస్క్‌ఫో

Read More

తెలంగాణాలో బ్రాండెడ్ కంపెనీల పేరిట డూప్లికేట్ టీవీల విక్రయం

బ్రాండెడ్ కంపెనీల పేరిట డూప్లికేట్ టీవీలు విక్రయిస్తున్న ముఠాను వికారాబాద్ జిల్లా నవాబ్ పేట పోలీసులు గుట్టురట్టు చేశారు. నవాబ్ పేట మండలం పులుమామిడి దగ

Read More

సర్వర్ డౌన్.. పబ్లిక్ పరేశాన్

ట్రాఫిక్ పెండింగ్ చలాన్ ఆఫర్‌కు విశేష స్పందన  హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ట్రాఫిక్ పెండింగ్ చలాన్ డిస్కౌంట్ ఆఫర్‌కు

Read More

డ్రగ్స్ తీసుకుంటే పట్టేస్తాయ్.. హైటెక్ గ్యాడ్జెట్స్ వాడనున్న పోలీసులు

న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు హైటెక్ గ్యాడ్జెట్స్ వాడనున్న పోలీసులు 31న రాత్రి 8 నుంచే డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ లు ఫ్లై ఓవర్లు బంద్.. పలు రూట్లలో

Read More

Covid-19: JN.1 వేరియంట్‌తో భయం లేదు: డీఎంఈ డాక్టర్​ త్రివేణి

హైదరాబాద్​: ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్-1తో భయం లేదని డీఎంఈ డాక్టర్​ త్రివేణి అన్నారు. ఒమిక్రాన్ ప్రభావమే తక్కువ అని,  ఇప్పుడు దాని సబ్ వేరియంట్

Read More

కాళేశ్వరం.. రూ. 95 వేల కోట్ల ఖర్చు....97 వేల ఎకరాల ఆయకట్టు

ప్రాజెక్టు వార్షిక నిర్వహణ వ్యయం 13 వేల కోట్లు  సీడబ్ల్యూసీ అప్రూవ్ చేసింది 80 వేల కోట్లు మాత్రమే రిపేర్లు అయ్యే సరికి రూ.

Read More

కాళేశ్వరం... ప్రజాధనం.. దుర్వినియోగం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి

కాళేశ్వరం ప్రాజెక్ట్​ నుంచి ఇంతవరకు రెండు టీఎంసీల పనే పూర్తి కాలేదని... కాని మూడో టీఎంసీకి గత ప్రభుత్వం అనవసరంగా ఖర్చు చేసిందని  చెన్నూరు ఎమ్మెల్

Read More

మేడిగడ్డ నష్టాన్ని ఏజన్సీతో కట్టించాలి: మంత్రి పొంగులేటి

మేడిగడ్డ  ప్రాజెక్ట్​ ను మంత్రులు సందర్శించారు.  గత ప్రభుత్వం నిర్మాణంలో రూల్స్​ పాటించనందుకే కుంగి పోయిందని మంత్రి పొంగులేటి అన్నారు.  

Read More

త్వరలోనే కాళేశ్వరంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేస్తాం: ఉత్తమ్ కుమార్

కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజాధనం వృధా కావడంతో పాటు నష్టం కూడా జరిగిందని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 29వ తేదీ శుక్రవారం మేడిగ

Read More

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి విదేశీ పర్యటన

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి విదేశీ పర్యటన ఖరారైంది. జనవరి 15-_19 మధ్య దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రేవంత్ రెడ్డి పాల్గొననున్

Read More

తెలంగాణలో నేరాలు పెరిగినయ్ : డీజీపీ రవి గుప్తా

తెలంగాణలో గతేడాదితో పోలిస్తే   8.97 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవి గుప్తా తెలిపారు.  ఈ మేరకు  రాష్ట్ర వార్షిక నేర నివేదికను ఆయన రిలీజ

Read More

ఆ రోజు ఏం జరిగిందో అధికారులు ప్రజలకు చెప్పాలి: మంత్రి శ్రీధర్ బాబు

మేడిగడ్డ పల్లర్లు కుంగినరోజు అసలేం జరిగిందో ఇరిగేషన్ అధికారులు తెలంగాణ ప్రజలు వివరించాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. డిసెంబర్ 29వ తేదీ శుక్రవారం మేడ

Read More

న్యూ ఇయర్​ వేళ.. జియో అదిరిపోయే ఆఫర్లు..

దేశంలోనే లీడింగ్​ టెలికాం సంస్థ రిలయన్స్​ జియో.. మరో కొత్త ఆఫర్​తో కస్టమర్ల ముందుకు వచ్చేసింది.. 2024 కొత్త సంవత్సరం లో . జియో ప్రీపెయిడ్​ సబ్​స్క్రైబ

Read More