తెలంగాణం
ఆకస్మిక మరణాలను నియంత్రించేందుకు సీపీఆర్
నస్పూర్, వెలుగు : ఆకస్మిక మరణాలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ సీపీఆర్ తెలుసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రపంచ సీపీఆర్ దినోత్సవాన్ని పురస
Read Moreరోడ్లపై నాట్లు వేసి నిరసన
కుంటాల, వెలుగు : కుంటాల మండలంలోని లింబా కే గ్రామంలో ప్రధాన రహదారి వర్షాలకు పాడైంది. ఈ మార్గం గుండ నడవడం ఇబ్బందిగా మారింది. స్థానికులు అధికారులకు పలుమా
Read Moreమంచిర్యాల జిల్లాలో నేడే గాంధారి మైసమ్మ బోనాల జాతర
ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ కమిటీ కోల్బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బొక్కలగుట్ట గాంధారి మై
Read Moreచౌటుప్పల్లో సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేయాలి
సీఎంను కలిసి వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే, ఎంపీ, లాయర్లు చౌటుప్పల్, వెలుగు : చౌటుప్పల్లో సివిల్ జడ్జి కోర్టును ఏర
Read Moreగవర్నమెంట్ స్కూల్కి టీచర్ కావలెను..
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని జి బండతండా గవర్నమెంట్ స్కూల్ ఇది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 13 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నార
Read Moreభూసేకరణ పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట, వెలుగు: భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులపై
Read Moreరాయికల్ లో జలపాతానికి వెళ్లే దారంతా బురద..
సైదాపూర్, వెలుగు : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ లో జలపాతాల వద్ద సందడి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల నుండి సందర్శకుల
Read Moreఆర్మీ జవాన్ మహేశ్ అంత్యక్రియలు
అంతిమయాత్రలో పాల్గొన్నఎమ్మెల్యే జైవీర్ రెడ్డి హాలియా, వెలుగు : ఈనెల 25న అస్సాంలో అనారోగ్యంతో మృతి చెందిన ఆర్మీ జవాన్
Read Moreచట్టాలను నిరంతరం అధ్యయనం చేయాలి : వసంత్ పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అడ్వొకేట్స్చట్టాలను నిరంతరం అధ్యయనం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ సూచించారు. కొత్తగూడెంలోని ఐఎంఏ హాల్
Read Moreమంత్రులు x హరీశ్రావు..సవాళ్లు, ప్రతి సవాళ్లతో దద్దరిల్లిన అసెంబ్లీ
మంత్రి వెంకట్రెడ్డి, హరీశ్ నడుమ వాడీవేడి చర్చ హాఫ్ నాలెడ్జ్ వ్యాఖ్యలపై రభస హైదరాబాద్, వెలుగు: బడ్జెట్పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో శనివా
Read Moreనాంపల్లి ఎస్ఐగా శోభన్ బాబు
చండూరు (నాంపల్లి), వెలుగు : దేవరకొండ ఎస్ హెచ్ఓ ఎస్ఐగా పనిచేస్తున్న మొగుళ్ల శోభన్ బాబు బదిలీపై మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లికి వచ్చారు. శనివా
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి: ఎమ్మెల్యే బాలూ నాయక్
దరాబాద్, వెలుగు: ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ సర్కారు రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపితమైందని కాంగ్రెస్ దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ అన్నారు. రైతు బ
Read Moreపట్టించుకోకపోడంవల్లే.. ప్రాణాల మీదికి!
మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి మండలం పెద్దపూర్ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో ఎనిమిదవ తరగతి స్టూడెంట్ ఘనాదిత్య క్లాస్ రూమ్లోనే అస్వస్థతకు గురై
Read More












