
తెలంగాణం
పాలమూరులో తొలి కరోనా కేసు నమోదు
పాలమూరు, వెలుగు: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైనట్లు మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జీ
Read Moreఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ చలో మహబూబ్ నగర్
కొల్లాపూర్, వెలుగు: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం మాలల చైతన్య సమితి ఆధ్వర్యంలో చలో మహబూబ్నగర్ కార్యక్రమాన్ని చేపట్టారు. సంఘం ఎనిమిదో వార్షి
Read Moreఆమనగల్లు లో ఈ కేవైసీ కోసం క్యూ కట్టిన్రు
ఆమనగల్లు, వెలుగు: ఈ కేవైసీ చేసుకుంటేనే గ్యాస్ సిలిండర్ కు సబ్సిడీ వస్తుందనే పుకార్లతో వినియోగదారులు ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. ఆమనగల్లు పట్టణంలోని
Read Moreసంక్షేమ పథకాలు వినియోగించుకోండి : మేఘారెడ్డి
అడ్డాకుల, వెలుగు: ప్రజా సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అందరూ వినియోగించుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కోరారు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల
Read Moreప్రజాపాలనను సక్సెస్ చేయాలె : రజిత
హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రజిత హుస్నాబాద్, వెలుగు : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజాప
Read Moreప్రజాపాలన షురూ.. ఆరు గ్యారంటీల అప్లికేషన్ కు క్యూ కట్టిన ప్రజలు
రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. డిసెంబర్ నుంచి జనవరి 6 తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం జరుగనుంది. ఉదయం ఎనిమిది గంట
Read Moreఅర్హులందరికీ కేంద్ర పథకాలు అందాలి : సోయం బాపురావు
ఆదిలాబాద్/సారంగాపూర్, వెలుగు: ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 2047 నాటికి భారత్ను అగ్రస్థానంలో నిలపడమే ‘వికసిత్ భారత్’ లక్ష్యమని ఆదిలాబాద్ఎంపీ స
Read Moreరామగుండం రీజియన్లో..93.77 శాతం పోలింగ్
ఓటేసేందుకు బారులుదీరిన కార్మికులు గనుల వద్ద పోటాపోటీగా ఓట్లు అభ్యర్థించిన సంఘాలు గోదావరిఖని, వెలుగు : సింగరేణి రామగుండం రీజియన్&
Read Moreఎస్సార్ఎస్పీ సరస్వతి కెనాల్కు నీటి విడుదల
నిర్మల్, వెలుగు: యాసంగి పంటల కోసం బుధవారం శ్రీరాంసాగర్జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. ముందుగా సోన్ మండలం గాంధీనగర్ వద్ద ఎమ్మెల్యే మహ్వేశ్వర్రెడ్డ
Read Moreఈ చలాన్లపై రాయితీ సద్వినియోగం చేసుకోవాలె : డీసీపీ అందె శ్రీనివాసరావు
సిద్దిపేట రూరల్, వెలుగు : ఈ చలాన్లు పెండింగ్లో ఉన్న వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించిందని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అడిషనల్ డీస
Read Moreసిరిసిల్లలో ఎమ్యెల్యే కేటీఆర్ పర్యటన
రాజన్నసిరిసిల్ల/ ఎల్లారెడ్డిపేట, వెలుగు : సిరిసిల్లలో మాజీ మంత్రి, ఎమ్యెల్యే కేటీఆర్ బుధవారం పర్యటించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్
Read Moreమధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : కిరణ్
మక్తల్, వెలుగు: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కోరారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే
Read Moreఆల్ఫాజోలం డ్రగ్ తయారీ యూనిట్లపై దాడులు
రూ. 70 లక్షల విలువ గల ముడి పదార్థాల సీజ్ నలుగురు నిందితుల అరెస్టు సంగారెడ్డి టౌన్ , వెలుగు : నిషేధిత పదార్థాలైన ఆల్ఫాజోలం యూనిట్లపై పోలీసులు
Read More