తెలంగాణం

నల్గొండలో రైస్ మిల్లర్ల పై దాడులు .. అర్ధరాత్రి వరకూ కొనసాగిన తనిఖీలు

నల్గొండ అర్భన్, వెలుగు : యాదాద్రి, నల్లగొండ జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి ఆర్ధరాత్రి వరకూ అధికారులు పలు రైస్​ మిల్లుల్లో దాడులు నిర్వహించారు.నల్లగొం

Read More

చాన్స్​ ఇస్తే ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తా : భట్టి సతీమణి నందిని

అన్నపురెడ్డిపల్లి, వెలుగు : కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అవకాశమిస్తే ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తానని డిప్యూటీ సీఎం భట్టి సతీమణి మల్లు నందిని తెలిపారు. బుధవార

Read More

యాదగిరిగుట్టను మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తం : బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ని  రాష్ట్రానికే మోడల్  గా  చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్న

Read More

జగిత్యాల జిల్లాలో 5070 కేసులు : ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

జగిత్యాల రూరల్, వెలుగు :  పోలీసుల సమష్టి కృషితో జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, పారదర్శకతతో పనిచేయడం వల్ల  పోలీసులపై ప్రజల్లో విశ్వా

Read More

డిసెంబర్ 30న లోక్ అదాలత్ : దుర్గా ప్రసాద్​

నల్గొండ అర్భన్​, వెలుగు :  ఈనెల 30న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి, ఇన్​ చార్జి జిల్లా జడ్జి  దుర్గాప్రసాద్ వెల

Read More

పాలమూరులో తొలి కరోనా కేసు నమోదు

పాలమూరు, వెలుగు: ఉమ్మడి మహబూబ్​నగర్  జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైనట్లు మహబూబ్​నగర్  జనరల్  హాస్పిటల్​ సూపరింటెండెంట్ డాక్టర్  జీ

Read More

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ చలో మహబూబ్ నగర్

కొల్లాపూర్, వెలుగు: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం మాలల చైతన్య సమితి ఆధ్వర్యంలో చలో మహబూబ్​నగర్​ కార్యక్రమాన్ని చేపట్టారు. సంఘం ఎనిమిదో వార్షి

Read More

ఆమనగల్లు లో ఈ కేవైసీ కోసం క్యూ కట్టిన్రు

ఆమనగల్లు, వెలుగు: ఈ కేవైసీ చేసుకుంటేనే గ్యాస్​ సిలిండర్ కు సబ్సిడీ వస్తుందనే పుకార్లతో వినియోగదారులు ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. ఆమనగల్లు పట్టణంలోని

Read More

సంక్షేమ పథకాలు వినియోగించుకోండి : మేఘారెడ్డి

అడ్డాకుల, వెలుగు: ప్రజా సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అందరూ వినియోగించుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కోరారు. మహబూబ్​నగర్  జిల్లా అడ్డాకుల

Read More

ప్రజాపాలనను సక్సెస్​ చేయాలె : రజిత

    హుస్నాబాద్​ మున్సిపల్ చైర్ ​పర్సన్​ రజిత హుస్నాబాద్, వెలుగు : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజాప

Read More

ప్రజాపాలన షురూ.. ఆరు గ్యారంటీల అప్లికేషన్ కు క్యూ కట్టిన ప్రజలు

రాష్ట్రవ్యాప్తంగా ‍ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. డిసెంబర్  నుంచి జనవరి 6 తేదీ వరకు ‍ప్రజాపాలన కార్యక్రమం జరుగనుంది. ఉదయం ఎనిమిది గంట

Read More

అర్హులందరికీ కేంద్ర పథకాలు అందాలి : సోయం బాపురావు

ఆదిలాబాద్/సారంగాపూర్, వెలుగు: ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 2047 నాటికి భారత్​ను అగ్రస్థానంలో నిలపడమే ‘వికసిత్ భారత్’ లక్ష్యమని ఆదిలాబాద్​ఎంపీ స

Read More

రామగుండం రీజియన్‌‌‌‌‌‌‌‌లో..93.77 శాతం పోలింగ్‌‌‌‌‌‌‌‌

ఓటేసేందుకు  బారులుదీరిన కార్మికులు  గనుల వద్ద పోటాపోటీగా ఓట్లు అభ్యర్థించిన సంఘాలు గోదావరిఖని, వెలుగు : సింగరేణి రామగుండం రీజియన్&

Read More