తెలంగాణం

నార్మల్ డెలివరీలను పెంచండి :

ఖమ్మం, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు పెంచాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. ఆదివారం జిల్లా ప్రధాన ఆసుపత్రి, మాతా శిశు సంరక

Read More

రాష్ట్రస్థాయి టోర్నమెంట్​కు కమలాపురం స్టూడెంట్స్

ములకలపల్లి, వెలుగు : కబడ్డీ, ఖోఖో, వాలీబాల్​ లో కలిపి మండలంలోని కమలాపురం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల నుంచి 15 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి టోర్నమెంట్

Read More

తెలుగు మహా సభలను విజయవంతం చేయండి : దరిపల్లి రామయ్య

    వాల్​పోస్టర్​ ఆవిష్కరణలో పద్మశ్రీ వనజీవి రామయ్య ఖమ్మం రూరల్, వెలుగు : రెండో అంతర్జాతీయ తెలుగు సభలను విజయవంతం చేయాలని పద్మశ్

Read More

ఆందోల్ మైసమ్మ దేవాలయంలో మంత్రి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు..

చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ ఆందోల్ మైసమ్మ దేవాలయంలో రాష్ట్ర  రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అం

Read More

షెడ్యూల్​ ప్రకారం సింగరేణి ఎన్నికలు నిర్వహించాలి : వాసిరెడ్డి సీతారామయ్య

గోదావ‌‌‌‌‌‌‌‌రిఖ‌‌‌‌‌‌‌‌ని, వెలుగు: కేంద్ర కార్మిక శాఖ పేర్కొన్న షెడ్య

Read More

కొండగట్టుకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర

గంగాధర, వెలుగు: గంగాధర మండలం మధురానగర్ ఆనందగిరి అయ్యప్ప దేవాలయం నుంచి స్వాములు గురుస్వామి సిరిసిల్ల ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం కొండగట్టుకు పాదయాత్రగా

Read More

తన అవినీతిని నిరూపిస్తే రాజీనామా చేస్తా : సునీల్ రావు

కరీంనగర్ టౌన్, వెలుగు:  తనపై ఎంపీ బండి సంజయ్ చేసిన అవినీతి ఆరోపణలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించ లేకపోతే ప్రజలకు బహిరంగ క్షమా

Read More

ఆక్రమించిన భూములను పేదలకు పంచుతాం : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, వెలుగు: నిర్మల్ లో కబ్జాకు గురైన భూములన్నింటినీ స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతామని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన

Read More

పార్లమెంట్ ఎన్నికలకు రెడీగా ఉండండి : సునీల్ బన్సల్

నిర్మల్, వెలుగు: రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు రెడీగా ఉండాలని బీజేపీ రాష్ట్ర ఇన్​చార్జ్ సునీల్ బన్సల్ సూచించారు. ఆదివారం నిర్మల్ లో జరిగ

Read More

వంట గ్యాస్ కోసం చెప్పులతో క్యూలైన్..

భారత్ వంట గ్యాస్ కోసం ప్రజలు చెప్పులతో క్యూలైన్ కట్టారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలోని  వెంకటరమణ భారత్ వంట గ్యాస్ ఏజెన్సీ డిసెంబర్ 18వ

Read More

ఎంఎస్‌‌పీ జనగామ జిల్లా అధ్యక్షుడిగా కిశోర్‌‌

జనగామ అర్బన్, వెలుగు : మహాజన సోషలిస్ట్‌‌ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడిగా గద్దల కిశోర్‌‌ ఎంపికయ్యారు. జనగామలోని పూలే అంబేద్కర్ &nb

Read More

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి ప

Read More

అర్హులందరికీ కేంద్ర పథకాలు చేరాలి : అశ్విని శ్రీవాత్సవ్

డిచ్​పల్లి, వెలుగు: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్న ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్​సంకల్ప్​యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సెంట్

Read More