తెలంగాణం

త్వరలోనే కాళేశ్వరంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేస్తాం: ఉత్తమ్ కుమార్

కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజాధనం వృధా కావడంతో పాటు నష్టం కూడా జరిగిందని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 29వ తేదీ శుక్రవారం మేడిగ

Read More

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి విదేశీ పర్యటన

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి విదేశీ పర్యటన ఖరారైంది. జనవరి 15-_19 మధ్య దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రేవంత్ రెడ్డి పాల్గొననున్

Read More

తెలంగాణలో నేరాలు పెరిగినయ్ : డీజీపీ రవి గుప్తా

తెలంగాణలో గతేడాదితో పోలిస్తే   8.97 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవి గుప్తా తెలిపారు.  ఈ మేరకు  రాష్ట్ర వార్షిక నేర నివేదికను ఆయన రిలీజ

Read More

ఆ రోజు ఏం జరిగిందో అధికారులు ప్రజలకు చెప్పాలి: మంత్రి శ్రీధర్ బాబు

మేడిగడ్డ పల్లర్లు కుంగినరోజు అసలేం జరిగిందో ఇరిగేషన్ అధికారులు తెలంగాణ ప్రజలు వివరించాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. డిసెంబర్ 29వ తేదీ శుక్రవారం మేడ

Read More

న్యూ ఇయర్​ వేళ.. జియో అదిరిపోయే ఆఫర్లు..

దేశంలోనే లీడింగ్​ టెలికాం సంస్థ రిలయన్స్​ జియో.. మరో కొత్త ఆఫర్​తో కస్టమర్ల ముందుకు వచ్చేసింది.. 2024 కొత్త సంవత్సరం లో . జియో ప్రీపెయిడ్​ సబ్​స్క్రైబ

Read More

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి.. ఎవర్నీ వదలం: ఉత్తమ్ కుమార్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో నిర్మించిన  కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరో

Read More

పసరగొండ వాసికి డాక్టరేట్‌‌

ఆత్మకూరు (దామెర) వెలుగు : హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన ఐత చేరాలుకు డాక్టరేట్‌‌ దక్కింది. రిటైర్డ్ ప్రిన్సిపాల్&zwnj

Read More

మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణుకు తుది వీడ్కోలు

మిర్యాలగూడ, వెలుగు: ఈనెల 26న గుండెపోటుతో మృతి చెందిన మిర్యాలగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్  కుర్ర  విష్ణు(కోటేశ్వరరావు)(52)కు కార్యకర్తలు తుడ

Read More

యాదాద్రిలో పెరిగిన క్రైమ్

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో ఈ ఏడాది నేరాలు పెరిగాయని పోలీస్​ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసి క్రైమ్​ రిపోర్ట్​లో వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే అత్య

Read More

మేడారం హుండీ లెక్కింపు

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. సమ్మక్క హుండీ ద్వారా రూ. 23,45,970, సారలమ్మ హుండీలో రూ. 1

Read More

పర్యావరణ పరిరక్షణ కోసం సైకిల్​ యాత్ర

నిజామాబాద్​సిటీ/ కామారెడ్డి టౌన్, వెలుగు: పర్యావరణ పరిరక్షణకు ప్రతీఒకరూ కృషి చేయాలని దేశవ్యాప్త సైకిల్​ యాత్ర చేపట్టిన రాబిన్​సింగ్​ పేర్కొన్నారు. గ్ర

Read More

నేషనల్‌‌ వాలీబాల్‌‌ పోటీలకు ఉప్పరపెల్లి స్టూడెంట్లు

వర్ధన్నపేట, వెలుగు : వరంగల్‌‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లికి చెందిన నలుగురు స్టూడెంట్లు యూనివర్సిటీ లెవల్‌‌ వాలీబాల్‌&z

Read More

తల్లి చెంతకు చేరిన తప్పిపోయిన బాలుడు

నవీపేట్, వెలుగు: తప్పిపోయిన బాలుడిని గమనించిన కానిస్టేబుల్​ తల్లికి అప్పగించాడు. నవీపేట్​కు చెందిన చాకలి సాయిలు కొడుకు సాయంత్రం తప్పిపోయి టౌన్​లోని ఢి

Read More