
తెలంగాణం
మా వల్లే కాంగ్రెస్ గెలిచింది.. ఆ పార్టీకి జీవం పోసిందే కేసీఆర్: హరీశ్ రావు
టీఆర్ఎస్ పార్టీ వల్లే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిందే తామన్నార
Read Moreఅప్పుల కంటే ఆస్తులే ఎక్కువున్నాయ్ : కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడీవేడీగా
Read Moreరేవంత్ ఢిల్లీ నామినేట్ చేసిన సీఎం : కేటీఆర్
గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. సభలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కొంతమంది ఎన్ఆర
Read Moreకేటీఆర్ మేనేజ్ మెంట్ కోటాలో ఎమ్మెల్యే అయ్యిండు : సీఎం రేవంత్
గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. గత పాలనలో
Read Moreలోక్సభ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ కోసం కలెక్టర్ పరిశీలన
నిజామాబాద్, వెలుగు: ఎన్నికల కమిషన్ఆదేశాల మేరకు లోక్సభ ఎలక్షన్లో స్ట్రాంగ్రూమ్ కోసం కలెక్టర్ రాజీవ్ గాంధీ వెతుకులాట షురూ చేశారు. శుక్రవారం డిచ్ప
Read Moreజనగామలో మిషనరీ చోరీ చేస్తున్న తండ్రీకొడుకులు అరెస్ట్
జనగామ అర్బన్, వెలుగు: కాంక్రీట్ మిలర్లను చోరీ చేస్తున్న తండ్రీకొడుకులను జనగామ పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ పి.సీతారాం శుక్రవారం తన ఆఫీసులో మీడ
Read Moreరాష్ట్ర స్థాయి పోటీలకు గురుకుల స్టూడెంట్లు
తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన స్టూడెంట్లు రాష్ట్ర స్థాయి హాకీ, బేస్ బాల్పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిప
Read Moreబీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలి : వివేక్ వెంకటస్వామి
మొదటిసారి ఎమ్మె్ల్యేగా ఎన్నికైన డా. వివేక్ వెంకటస్వామి (చెన్నూరు) తెలంగాణ అసెంబ్లీలో శనివారం (డిసెంబర్ 16న) ప్రసంగించారు. ఉద్యమం సమయంలో ఇచ్చిన హామీ మే
Read Moreపదేళ్ల ధ్వంసం కాదు.. 50 ఏళ్ల విధ్వంసం చూడండి :కేటీఆర్
గవర్నర్ ప్రసంగం విని ఒక సభ్యుడిగా సిగ్గుపడుతున్నానన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రభుత్వం
Read Moreమిర్యాలగూడలో మిల్లులపై కొనసాగుతున్న ఐటీ దాడులు
మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని రైస్ మిల్లులపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. రెండో రోజైనశుక్రవారం యాద్గార్ పల్లి పరిధిలోని ఆర్ఎ
Read Moreఅర్హులైన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్స్ : కలెక్టర్ వెంకట్రావు
సూర్యాపేట , వెలుగు : అర్హులైన దివ్యాంగులందరికీ సదరం సర్టిఫికెట్స్ ఇస్తామని కలెక్టర్ వెంకట్రావు చెప్పారు. అంతర్జాతీయ దివ్యాంగుల
Read Moreకమలేష్ కమిటీ సిఫారసులు అమలు చేయాలి : పల్లా దేవేందర్ రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు: గ్రామీణ తపాలా ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించి, కమలేష్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శ
Read Moreమరీ టూ మచ్ : బిర్యానీ తినిపించలేదని.. భార్య ఆత్మహత్య
హైదరాబాద్లోని ఓల్డ్సిటీలో భార్య ఆత్మహత్యకు పాల్పడినందుకు పోలీసులు భర్తను అరెస్టు చేశారు. ఆసిఫ్ నగర్ పోలీసులు Sk రసూల్ అనే 25 ఏళ్ల కార్పెంట
Read More