తెలంగాణం

సన్నాల సాగుకు రైతుల మొగ్గు ... ఊపందుకున్న వరి నార్లు

వానాకాలం సీజన్​లో పెరగనున్న సాగు రూ.500 బోనస్ ప్రకటించడమే కారణం 66 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా సన్నాల సీడ్​కు పెరిగిన డిమాండ్ హ

Read More

మరో 10 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో 10 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు లభించా యి. మల్టీజోన్1 పరిధిలోని పండిట్, పీఈటీలతో పాటు ఎస్జీటీలకూ పదోన్నతులు కల్పించా

Read More

నీళ్లలో పడిన పిల్లలు కాపాడబోయిన తండ్రి మృతి

తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్  ​జిల్లా తిమ్మాపూర్ ​మండలంలోని ఎల్ఎండీ కాకతీయ కెనాల్ గేటు వద్ద పిల్లలు సరదాగా ఫొటోలు దిగుతూ నీళ్లలో పడిపోయారు. ఇది గ

Read More

సర్కారు భూముల చుట్టూ ఫెన్సింగ్ .. హెచ్ఎండీఏ నిర్ణయం

హైదరాబాద్,వెలుగు:  రాష్ట్ర సర్కారు ఆదేశాలతో ప్రభుత్వ భూముల పర్యవేక్షణకు హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అధికారులు కసరత

Read More

ఈ ఏడాది నుంచే తెలంగాణలో జాబ్ క్యాలెండర్

  యూపీఎస్సీ తరహాలో ఏటా రిక్రూట్​మెంట్స్​ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సర్కారు కీలక నిర్ణయం ఇక ఏ ఏడాది ఖాళీలు ఆ ఏడాదే భర్తీ  సర్కారు

Read More

ఖైరతాబాద్ ​గణేశ్ ఈసారి 70 అడుగులు!

ఖైరతాబాద్, వెలుగు:ఖైరతాబాద్ ​గణేశ్ విగ్రహ తయారీ ఏర్పాట్లను నిర్వాహకులు ప్రారంభించారు. విగ్రహ తయారీకి ముందు నిర్జల్​ ఏకాదశి రోజున  ప్రతి ఏడాది కర్

Read More

జూన్ 20 తర్వాత ఏకధాటి వర్షాలు: ఇండోజర్మన్ నిపుణులు 

రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి కొంత లేటుగా నే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దేశంలో అయితే ఇంకా కొన్ని ఉత

Read More

మీ వల్ల తల్లీబిడ్డ సేఫ్..ఆర్టీసీ సిబ్బందిపై రేవంత్ ప్రశంసలు

కరీంనగర్ బస్టాండ్ లో చీరలను అడ్డుగా కట్టి గర్భిణీకి ఆర్టీసీ మహిళా సిబ్బంది డెలివరి చేసిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.  కరీంనగర్ బస్ స్టే

Read More

పోడు పట్టాలున్న వాళ్లు వ్యవసాయం చేసుకోవచ్చు: ఎమ్మెల్యే వివేక్

పోడు భూముల పట్టాలున్నవారు వ్యవసాయం చేసుకోవచ్చన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దీనిపై ఫారెస్ట్ ఆఫీసర్లతో చర్చించారు. చెన్నూరు ఎమ్మెల్యే క్

Read More

తెలంగాణలో 28 ఐపీఎస్ల బదిలీ..

తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీ జరిగింది. ఇటీవల 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం ఇవాళ.. 28 ఐపీఎస్ లను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి

Read More

జమ్మూకశ్మీర్ ఇన్ చార్జిగా కిషన్ రెడ్డి

పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇంచార్జీలను ప్రకటించింది బీజేపీ. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ లలో జరగనున్న ఎలక్షన్స్ కు ఇన్ చార్జీలతో

Read More

త్వరలో జాబ్ క్యాలెండర్..ఆర్థిక అస్తవ్యస్తాన్ని సెట్ చేస్తున్నం

 12 ఏండ్ల తర్వాత గ్రూప్–1 మేమే పెట్టాం  ఇచ్చిన ప్రతి మాటకూ కట్టబడి ఉన్నం  హరీశ్.. బాబును ఉదాహరణగా తీసుకుంటున్రు  మే

Read More

చెన్నూరులో సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే వివేక్ రివ్యూ

పోడు భూముల పట్టాలున్న వాళ్లు  వ్యవసాయం చేసుకోవచ్చన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దీనిపై ఫారెస్ట్ ఆఫీసర్లతో చర్చించారు. చెన్నూరు ఎమ్

Read More