
తెలంగాణం
కొత్తగూడెంలో నాలుగో రోజుకు చేరిన తపాలా ఉద్యోగుల సమ్మె
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లో తపాలా ఉద్యోగులు చేస్తున్న సమ్మె శుక్రవ
Read Moreవిద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలి : డీఎస్పీ వెంకటేశ్
పాల్వంచ, వెలుగు : విద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలని పాల్వంచ డీఎస్పీ కె.వెంకటేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం పాల్వంచలోని కేఎస్ఎం ప్రభుత
Read Moreసెన్సార్ బోర్డులో నలుగురి బీజేపీ నేతలకు చోటు
కరీంనగర్ సిటీ, వెలుగు: కేంద్ర సెన్సార్ బోర్డులో కరీంనగర్ జిల్లాకు చెందిన నలుగురు బీజేపీ నేతలకు చోటు దక్కింది. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, ఎంపీటీసీ రంగ
Read Moreకరీంనగర్కు రూ.200కోట్లు కేటాయించాలి : యాదగిరి సునీల్ రావు
కరీంనగర్ టౌన్, వెలుగు: వచ్చే బడ్జెట్లో కరీంనగర్సిటీ అభివృద్ధికి రూ.200కోట్లు కేటాయించాలని మేయర్ యాదగిరి సునీల్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని
Read Moreజీవన భృతి చెల్లించాలని ఆటో డ్రైవర్ల ఆందోళన
సిరిసిల్ల టౌన్, చందుర్తి, వెలుగు: మహాలక్ష్మీ పథకంతో తమ ఉపాధి దెబ్బతిందని, తమకు నెలకు రూ.15వేల జీవన భృతి చెల్లించి ఆదుకోవాలని ఆటోడ్రైవర్లు డిమాండ్చేశా
Read Moreనియోజకవర్గాలు, మండలాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం : ప్రియాంక అల
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు, మండలాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల శుక్రవారం ఉత్తర్వులు
Read Moreఫార్మాసిటీ రద్దు నిర్ణయం దారుణం : కల్వకుంట్ల సంజయ్
మెట్ పల్లి, వెలుగు: హైదరాబాద్లో చేపట్ట దలిచిన ఫార్మాసిటీ రద్దు నిర్ణయం దారుణమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. శుక్రవార
Read Moreధరణి పోర్టల్ రద్దు చేసి భూమాత పోర్టల్ తెస్తం: రామ్మోహన్ రెడ్డి
నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ, మండలిలో గవర్నర్ తమిళి సై ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.. అసెంబ్లీలో &n
Read Moreబంజారా భవన్ పనులు కంప్లీట్ చేయాలి : మయాంక్ మిత్తల్
నారాయణపేట, వెలుగు: బంజారా భవన్ నిర్మాణ పనులు, తండాలకు రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిత్తల్ ఆదేశించారు
Read Moreప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజా భవన్ : వంశీకృష్ణ
అచ్చంపేట, వెలుగు: నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను ప్రజా భవన్ గా మారుస్తున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీ
Read More2024 లోక్సభ ఎన్నికలు.. ఒంటరి పోరుకు బీజేపీ సమాయత్తం
2024 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించింది. రాష్ట్రంలో ఇటీవల ము
Read Moreతెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాడుదాం : హరీశ్ రావు
బెజ్జంకి, వెలుగు: ఓడిపోయామని బాధపడొద్దని, ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని మాజీమంత్రి హరీశ్రావు బీఆర్ఎస్నాయకులకు భరోసా కల్పించారు. శుక్రవ
Read Moreదీర్ఘకాలిక రుణాలపై 50 శాతం వడ్డీ రాయితీ : వై వెంకట్రామరెడ్డి
ధన్వాడ, వెలుగు: పీఏసీఎస్ల పరిధిలోని దీర్ఘకాలిక రుణాలకు డీసీసీబీ 50 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు పీఏసీఎస్ చైర్మన్ వై వెంకట్రామరెడ్డి తెలిపారు. శుక
Read More