
తెలంగాణం
తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీ.. 9మందికి న్యూ పోస్టింగ్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు తమ శాఖలపై వరుస రివ్యూలు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటు
Read Moreచెరువు మధ్యలో దొంగ.. బయటకు రావలంటున్న పోలీసులు
పై ఫోటోలో చెరువులో చక్కగా కూర్చున్నాడు కదా.. ఇతనో దొంగ.. ఎప్పటిలాగే ఓ ఇంటికి దొంగతనానికి వెళ్లాడు. కానీ ఎప్పుడు టైమ్ ఒకేలా ఉండదు కదా
Read Moreనా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను అపొద్దు : రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.. తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ని ఆపవద్దంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. &
Read Moreటాటా ఏస్ వాహనం బోల్తా.. 15 మందికి గాయాలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో టాటా ఏస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం బొల్లెప
Read Moreధర్నా చౌక్ లో ఆందోళనలు చేయొచ్చు: సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు ఒక వేదిక అవసరమని.. ధర్నా చౌక్ అందుకు ఉపయోగపడుతుందని అన్నారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.
Read Moreసభలో భావోద్వేగానికి గురై.. కన్నీరు పెట్టుకున్న కొప్పుల
జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీఆర్ఎస్ పార్టీ సమన్వయ సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. తన పార్టీ వాళ్లే తన
Read Moreటీఎస్పీఎస్సీ సభ్యుడు కారం రవీందర్ రెడ్డి రాజీనామా
టీఎస్పీఎస్సీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేయగా ఆ మరుసటి రోజు ఐదుగురు సభ్యుల
Read Moreఅప్పుల కుప్పగా తెలంగాణ
అప్పుల కుప్పగా తెలంగాణ అన్ని శాఖల పరిస్థితీ అంతే దివాలా తీసిన రాష్ట్రాన్ని గాడిన పెడ్తం తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది ప్రజలకు, ప
Read Moreతెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగు: లక్ష్మణ్
తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్–బీజేపీ మధ్యే పోటీ 3 రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ ఉచితాలు తిరస్కరించారు బీజ
Read Moreహైదరాబాద్ లో 2 రూపాయలకే బిర్యాని..
హైదరాబాది బిర్యాని లవర్స్ కు గుడ్ న్యూస్. ఇప్పుడు కేవలం రూ.2లకే హైదరాబాది బిర్యాని తినొచ్చు. అదేంటి.. రూ.2లకే బిర్యాని ఎలా వస్తుంది.. అందులోనూ హైదరాబా
Read Moreఅక్రమ నిర్మాణాల కూల్చివేత
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు అడ్డుకట్ట వేశారు. అనుమతి లేకుండా ఘట్కేసర్ మండలం ప్రతాప్ సింగారంలోని 378 స
Read Moreపండగే పండగ : పండుగ స్పెషల్ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ నెల 9 నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన
Read Moreకాంగ్రెస్ కు మద్దతిస్తా..! : మల్లారెడ్డినా మజాకా
హైదరాబాద్: ఇవాళ అసెంబ్లీ ఆవరణ అంతా నాయకులతో సందడిగా మారింది. ఇక్కడే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న మాజీ మంత్రి మల్ల
Read More