తెలంగాణం

రుణమాఫీపై.. చిగురిస్తున్న ఆశలు

తీరనున్న రైతుల బ్యాంకు కష్టాలు వనపర్తి జిల్లాలో 88,948 మందికి మేలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రూ.2,736 కోట్ల మాఫీ వివరాల సేకరణలో నిమగ్నమైన ఆఫీసర

Read More

చినుకు పడితే గండమే.. చెరువులను తలపిస్తున్న మున్సిపాలిటీ లోతట్టు ప్రాంతాలు

ఇళ్లల్లోకి వస్తున్న వరద నీరు అక్రమ నిర్మాణాలతో మూసుకుపోతున్న కాల్వలు పట్టించుకోని మున్సిపల్, నీటిపారుదల అధికారులు ఈసారీ ప్రజలకు కష్టాలే

Read More

అబ్బాయిలు జాగ్రత్తా : అందమైన అమ్మాయిలతో యువకులకు వల

 డేటింగ్ యాప్​లు వేదికగా మోసం పబ్​లకు పిలిపించి అధిక బిల్లులతో దోపిడీ దాదాపు 60 మంది నుంచి రూ.25 లక్షలు వసూలు   ఢిల్లీకి చెందిన ఆరు

Read More

Good News : తెలంగాణ అంతా రుతుపవనాలు.. మూడు జిల్లాల్లోకి విస్తరించేందుకు నాలుగు రోజుల సమయం

    ఈ సారి తొమ్మిది రోజుల్లోనే విస్తరించిన రుతుపవనాలు     కొంత ఆలస్యంగా మూడు ఉత్తరాది జిల్లాల్లోకి ఎంట్రీ హైదర

Read More

దుబ్బలోనే విత్తుకుంటుండ్రు.. ఒకట్రెండు వర్షాలకే పత్తి విత్తనాలు వేస్తున్న రైతులు

వారం రోజులుగా జోరుగా సాగు  వర్షాలు ఆగిపోవడంతో స్ప్రింకర్లపై ఆధారం ఆదిలాబాద్, వెలుగు: ఈ ఏడాది తొలకరికే చాలా మంది రైతులు పత్తి విత్త

Read More

కాళేశ్వరం డిజైన్లు మార్చిందెవరు?..పనుల అంచనాలు ఎందుకు పెరిగినయ్?​ 

   కాంట్రాక్టర్లపై కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పీసీ ఘోష్​ ప్రశ్నల వర్షం     రిజర్వాయర్ల పనులు ఆగమాగం ఎందుకు చేసిన్రు? &n

Read More

అక్టోబరు 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్

    వారం రోజుల పాటు నిర్వహణ      తొలిరోజు క్వాలిఫయింగ్ పేపర్‌గా ఇంగ్లిష్       తెలు

Read More

‘సారు’ చెప్తేనే..! ఫోన్​ ట్యాపింగ్ నుంచి కాళేశ్వరం, విద్యుత్​ అక్రమాల దాకా

కేసీఆర్​ చెప్తేనే చేశామంటున్న ఆఫీసర్లు విచారణ కమిషన్ల ముందు స్టేట్​మెంట్లు..  బీఆర్​ఎస్​ బాస్​ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు హైదరాబాద్, వె

Read More

ఫిట్‌‌నెస్ లేని 46 స్కూల్ బస్సులు సీజ్

తెలంగాణలో పాఠశాలు పునః ప్రారంభ కావడంతో విద్యార్ధులను తరలించే బస్సులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు రవాణా శాఖా అధికారులు.   రవాణ శాఖ కమీషనర్ జ్యోతి బుద

Read More

TGPSC : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. అక్టోబ‌ర్ 21వ తేదీ న

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసు : నిందితులకు బెయిల్ నిరాకరణ

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్సీలు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది.  దాఖలు చేసిన బెయిల్‌ పిట

Read More

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఖమ్మంలో పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క  జూన్ 12న ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించారు.  ఖమ్మం పాత బస్టాండ్ నుంచి

Read More

శవయాత్రలో తేనెటీగల దాడి.. శవాన్ని వదిలేసి పరుగో పరుగు

పుండు మీద కారం చల్లిన్నట్లు.. కుటుంబంలోని వ్యక్తి చనిపోయిన బాధలో ఉన్నవారిపై తేనేటీగలు దాడి చేశాయి. దీంతో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జ

Read More