
తెలంగాణం
యాసంగి సాగుకు బేఫికర్.. సింగూర్ ప్రాజెక్ట్ కింద పంటలు వేసేందుకు గ్రీన్ సిగ్నల్
సర్కార్ ఆమోద ముద్ర పడిన వెంటనే రిలీజ్ సంగారెడ్డి జిల్లాలో 50 వేల ఎకరాలకు, మెదక్ జిల్లాలో 25 వేల ఎకరాలకు
Read Moreటూ వీలర్లో దూరిన పాము.. వెహికల్ ఒక్కొక్క పార్టు విప్పి బయటకు తీసిన్రు
గద్వాల కోర్టు ఆవరణలో ఘటన గద్వాల, వెలుగు: గద్వాల కోర్టు ఆవరణలో ఉంచిన ఓ టూ వీలర్లోకి పాము దూరింది. దీంతో వెహికల్ పార్టులు ఒక్కొక్కటిగా ఊడదీసి
Read Moreబిల్లులు మంజూరు చేయకుండా మేయర్ వేధిస్తున్నరు
పీర్జాదిగూడ కార్పొరేషన్ ఆఫీసు ఎదుట బాధిత కాంట్రాక్టర్ ఆందోళన మేడిపల్లి, వెలుగు: చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయకుండా పీర్జాదిగూడ కార్పొరేషన్
Read Moreగుడిసెల్లో ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలివ్వాలి : రామస్వామి
చేవెళ్ల, వెలుగు: గుడిసెల్లో ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలివ్వాలని సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు రామస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురు
Read Moreకామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. రూ.కోట్లలో ఆస్తి నష్టం
అయ్యప్ప షాపింగ్ మాల్లో అర్ధరాత్రి చెలరేగిన మంటలు 16 గంటల తర్వాత అదుపులోకి... కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప షాషింగ్మ
Read Moreవరంగల్ సిటీలో పెరుగుతున్న నేరాలు.. మద్యం మత్తులో దాడులు, దోపిడీలు
గంజాయి, మద్యం మత్తులో జోగుతున్న గ్యాంగులు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లే కేంద్రాలు కత్తు
Read Moreపదేండ్లకు సీతక్క ఊరికి ఆర్టీసీ బస్సు
మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజే పున: ప్రారంభం ములుగు, వెలుగు : పదేండ్ల కింద మంత్రి సీతక్క ఊరికి బందైన ఆర్టీసీ బస్సును మళ్లీ ఆమె ప్రమాణ స్వీకా
Read Moreజీవో 317 బాధితుల సమస్యలను పరిష్కరించాలి .. సీఎం రేవంత్ రెడ్డిని కోరిన టీచర్లు
ముషీరాబాద్, వెలుగు: జీవో నం.317 బాధిత టీచర్లు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని గురువారం సెక్రటేరియట్లో కలిశారు. అనంతరం జీవో 317 బాధిత టీచర్లు మాట్లాడుతూ
Read Moreతమ భూమిలో గుడి కట్టొద్దంటూ తండ్రీకొడుకుల ఆత్మహత్యాయత్నం
సర్కారు భూమి అంటూ వాదించిన అయ్యప్ప మాలధారులు బతిమిలాడినా వినకపోవడంతో పురుగుల మందు తాగిన్రు పెనుబల్లి, వెలుగు : తమ భూమిలో గుడి కట్టొద్ద
Read Moreయాసంగికి బోర్లు, బావులే దిక్కు.. సాగర్ ఆయకట్టుకు ఈసారి క్రాప్ హాలిడే!
ప్రాజెక్టులో అడుగంటిన జలాలు రిజర్వాయర్లలోని నీళ్లు తాగునీటికి మాత్రమే ప్రత్యామ్న
Read Moreభగీరథపై అలర్ట్!.. నల్గొండ గ్రామాల్లో రెండు, మూడు రోజులకోసారి కృష్ణా జలాలు సప్లై
పలు చోట్ల మధ్యలోనే ఆగిపోయిన ట్యాంకులు, పైప్లైన్ల పనులు జిల్లా మంత్రులు సమీక్షించక ముందే అప్రమత్తమైన అధికార
Read Moreడీసీఎం బోల్తా పడి యువకుడి మృతి .. శంషాబాద్ పరిధి ఓఆర్ఆర్పై ఘటన
శంషాబాద్, వెలుగు: డీసీఎం బోల్తా పడి యువకుడు చనిపోయిన ఘటన శంషాబాద్ రూరల్ పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
Read Moreమాదాపూర్లో మెడికవర్ హాస్పిటల్లో డెంటిస్ట్లకు వర్క్ షాప్
మాదాపూర్, వెలుగు : మాదాపూర్లోని మెడికవర్ హాస్పిటల్లో డెంటల్ డాక్టర్లకు గురువారం వర్క్ షాప్ నిర్వహించారు. వివిధ హాస్పిటల్స్కు చెందిన సుమారు 100 మంది
Read More