తెలంగాణం
హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు చేయబోతుందని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ కచ్చితంగా గ్లోబల్ సిటీ
Read Moreతెలంగాణలో మనుషులు మింగే 40 రకాల ట్యాబ్లెట్స్ సీజ్.. మెడికల్ షాపులు సీజ్
తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఘట్ కేసర్ , నర్సంపేట, గోదావరిఖని, జడ్చర్ల, మెదక్ లాంటి ప్రాంతాల్లో తనిఖీలు చేస్
Read Moreకరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ల ఎంక్వైరీ స్పీడప్ చేశాయి. ఇప్పటికే మేడిగడ్డపై PC ఘోష్ కమిషన్ రెండు సార్లు విచారణ చేసింది. ఇటు కరెంట్
Read Moreబావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి
హైదరాబాద్: బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోప్ ఖానలో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఐదేళ్లుగా భార్య భర్తలు గొడవలు పడుతున్నార
Read Moreపర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు
స్టేషన్ఘన్పూర్, వెలుగు : పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంట
Read Moreసీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
గ్రేటర్వరంగల్, వెలుగు : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని స్ర్టాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును గురువారం వరంగల్ కలెక్టర్ ప్రా
Read Moreత్వరగా అన్లోడ్ చేయించాలి : కలెక్టర్బెన్ షాలోమ్
యాదాద్రి, వెలుగు : మిల్లుల వద్ద వడ్లను త్వరగా అన్ లోడ్ చేయించాలని అడిషనల్ కలెక్టర్ బెన్ షా లోమ్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ధ
Read Moreఎఫ్సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక
నల్గొండ అర్బన్, వెలుగు : భారత ఆహార సంస్థ, నల్గొండ కార్యాలయంలో నూతనంగా ఉద్యోగంలో చేరిన వారిని ఏడుగురిని క్షేత్ర స్థాయి శిక్షణకు ఎంపిక చేసినట్లు నల్గొండ
Read Moreగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు : వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ
Read Moreనాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలపై చర్యలేవీ?
ఇరిగేషన్ అధికారులను సమావేశాలకు ఎందుకు పిలవట్లే.. జడ్పీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ల్లో సభ్యుల ఆగ్రహం భ
Read Moreఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో
పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ పట్టణ, మండలంలోని కిన్నెరసాని బాలుర ఆశ్రమ పాఠశాలను, పట్టణంలోని బాలుర వసతిగృహాన్ని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ గురు
Read Moreనకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి
కూసుమంచి, వెలుగు : నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలని మండల ఏవో వాణి సూచించారు. గురువారం మండలంలోని ముత్యాలగూడెంలో ఆమె రైతులతో మాట్ల
Read More‘ఖని’ హాస్పిటల్లో ట్రాన్స్జెండర్లకు వైద్య సేవలు
గోదావరిఖని, వెలుగు : సింగరేణి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న గోదావరిఖనిలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గురువారం నుంచి ట్రాన్స్జెండర్లకు వైద్య
Read More












