తెలంగాణం
జోగులాంబ ఆలయంలో భక్తుల సందడి
అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు సోమవారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు
Read Moreస్వగ్రామాల్లో ఎంపీ అభ్యర్థులు
ఆదిలాబాద్/ఆసిఫాబాద్, వెలుగు : ఆదిలాబాద్ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న నేతలు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి తమ స్వగ్రామాల్లోని
Read Moreపిడుగుపాటు స్థలం పరిశీలన
పెద్దశంకరంపేట, వెలుగు : పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆదివారం పిడుగుపడి తాతామనవళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. &n
Read Moreకూతురు పెళ్లి చేయలేక వ్యక్తి ఆత్మహత్య
తూప్రాన్, వెలుగు: కూతురు వివాహం చేయలేని స్థితిలో ఉన్నానని మనస్థాపం చెంది హల్ది వాగులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో సోమ
Read Moreబీరప్ప ఉత్సవాల్లో హరీశ్ రావు
సిద్దిపేట, వెలుగు: చిన్నకోడూర్ మండలం గంగాపూర్ లో బీరప్ప ఉత్సవాల్లో సోమవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. దేవుడి దయ వల్ల అందరం స
Read Moreప్రశాంతంగా పోలింగ్..నిజామాబాద్ ఎంపీ స్థానంలో 71.47 శాతం పోలింగ్
గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం చాటిన ఓటర్లు సొంత గ్రామాల్లో ఓటు వినియోగించుకున్న ప్రజాప్రతినిధులు &n
Read Moreఓటెత్తిన ఓరుగల్లు..ప్రశాంతగా ముగిసిన పోలింగ్
ఎనుమాముల మార్కెట్కు చేరిన ఈవీఎంలు వరంగల్/ హనుమకొండ/ మహబూబాబాద్, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వరంగల్
Read Moreపోలింగ్ ప్రశాంతం..పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన ప్రజలు
నల్గొండ/యాదాద్రి, వెలుగు : నల్గొండ పార్లమెంట్ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2019 ఎంపీ ఎ న్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్పర్సంటేజీ తగ్గిం
Read Moreముగ్గురు పోలీస్ కమిషనర్ల మానిటరింగ్.. హైదరాబాద్ లో ప్రశాంతంగా పోలింగ్
ఓల్డ్ సిటీలోని సమస్యాత్మక కేంద్రాలపై ఫోకస్ హైదరాబాద్ బీజేపీ, ఎంఐఎం అభ్యర్థుల మధ్య స్వల్ప
Read Moreపేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
అఫిలియేషన్ పూర్తి చేయకుండానే అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ ఇప్పటి వరకు కేవలం 25 కాలేజీలకే గుర్తింపు
Read Moreరోడ్డు పక్కన టిఫిన్ తింటుండగా ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి
టిఫిన్ చేస్తున్న ముగ్గురు మృతి మృతులందరిదీ ఒకే కుటుంబం ఓటేసేందుకు వెళ్తుండగా జనగామ జిల్లాలోని రఘునాథపల్లి వద్ద ప్రమాదం వరంగల్లోని ఉర్సులో వ
Read Moreగుర్రం మీదొచ్చి ఓటేసిండు
మేళ్లచెర్వు, వెలుగు: లోక్సభ ఎన్నికల పోలింగ్ వేళ ఓ ఓటరు గుర్రం మీద పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసి వెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షించింది. సూర్యాపేట జిల్
Read More21 రోజుల తర్వాత ఎన్నికల రిజల్ట్స్.. ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్న అభ్యర్థులు
హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 21 రోజుల తర్వాత జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నది. దీ
Read More












