తెలంగాణం

Good Health: పోషకాల గని.. ఇది రోజుకు ఒకటి తింటే చాలు.. ఆ సమస్యలు పరార్​..

లవంగాలు చిన్నగానే ఉంటాయి కానీ కొరికితే ఘాటు నషాళానికి అంటుతుంది. మన దేశంలో లవంగాలను ఎక్కువగా మసలా దినుసులు, సుగంధ ద్రవ్యాలుగానే గుర్తిస్తారు.క్యాన్సర్

Read More

ఇది తింటే వామ్మో అంటారు.. పండిస్తే రైతులకు కాసులే..

వాణిజ్య పంటగా మిరప సాగుకు పెట్టింది పేరు.  మిరప కోసం అధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగుచేస్తున్నారు. అయితే ఇటు కూరగాయల పంట  పచ్చిమిర్చి కోసం రైత

Read More

చేనేత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది: కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి

నల్లగొండ: చేనేత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసు : ప్రభాకర్ రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఓ టీవీ చానల్ యజమానిపై నాంపల్లి కోర్టు

Read More

సింగరేణి ప్రైవేటీకరణకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది : వివేక్ వెంకటస్వామి

బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  సింగరేణి సంస్థ ప్రైవేటీకరణకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించా

Read More

బీజేపీ పొరపాటున గెలిస్తే రిజర్వేషన్లు పోతయ్: మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్: లోక్ సభ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ లో  ప్రచారంలో భాగంగా గౌడ  కులస్థుల సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కరీంనగర్ కాం

Read More

తెలంగాణ టూరిజం అదిరిపోయే ప్యాకేజీ.. ఒక్కరోజులో తిరుమల ట్రిప్​.. ఫ్రీగా శ్రీవారి దర్శనం

 ప్రపంచవ్యాప్తంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కొన్ని నెలల ముందు ప్లాన్​ వేసుకుంటారు.  హైదరాబాద్​ నుంచి తిరుమల టూర్​ వెళ్లాలంటే తక్కు

Read More

కాంగ్రెస్ కార్యకర్త పాడె మోసిన మంత్రి శ్రీధర్ బాబు, గడ్డం వంశీకృష్ణ

జయశంకర్ భూపాలపల్లి: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కాంగ్రెస్ పార్టీ  కార్యకర్త అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు  మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్

Read More

మొయినాబాద్ లో విషాదం.. స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతి

స్విమ్మింగ్ పూల్ లో పడి రెండోవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో నాగిరెడ్డి గూడ గ్రామ రెవెన

Read More

షాద్ నగర్లో ఎంపీ నవనీత్ కౌర్పై కేసు నమోదు

అమరావతి ఎంపీ, బీజేపీ స్టార్ క్యాంపెయినర్, సినీనటి నవనీత్ కౌర్ పై రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్

Read More

ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయం : అర్వింద్

నిజామాబాద్ : పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు  నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ .   మంత్రులు

Read More

నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో .. 2507 సీసీ కెమెరాలతో నిఘా

ఏడు నియోజకవర్గాల్లో పకడ్బందీ ఏర్పాట్లు   సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు కంట్రోల్ రూంల ఏర్పాటు 

Read More

కామారెడ్డి జిల్లాలో తడిసిన వడ్లు కొనాలని రైతుల ఆందోళన

కామారెడ్డిటౌన్​ ​, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో  గురువారం రైతులు ఆందోళనకు దిగారు.  గాంధీ గంజు మార్కెట్​యార్డులో ఆరబోసిన వడ్లు అకాల వర

Read More