తెలంగాణం
జై శ్రీరామ్.. రాజ్యాంగానికి రాం రాం: పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్,వెలుగు : ‘జై శ్రీరామ్ అంటూ వచ్చెటోళ్ల లోపల కుతంత్రం ఉన్నది. ఆ నినాదం వెనుక రాజ్యాంగానికి రాం రాం పలికే కుట్ర ఉన్నది. దేవుడి పేరుతో ప
Read Moreపని చేయకపోతే కాంగ్రెస్ను కూడా నిలదీస్తాం: ఆకునూరి మురళి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాదకరమని, బీజేపీకి అస్సలే ఓటెయ్యొద్దని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. గురువ
Read Moreమోదీ చేసిన అప్పు.. 105 లక్షల కోట్లు: కేసీఆర్
పదేండ్లలో ప్రధాని ఘనకార్యమిది: కేసీఆర్ బీజేపీ ఎజెండాలో పేదలే ఉండరు కాంగ్రెస్ వన్నీ అబద్ధపు హామీలు ఫ్రీ బస్ వద్దని
Read Moreతెలంగాణ నుంచి ముగ్గురికి పద్మశ్రీ
తెలంగాణ నుంచి ముగ్గురు పద్మ శ్రీ అవార్డులను అందుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రముఖ కవి కూరెళ్ల విఠలాచార్య రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవ
Read Moreనేను ఓట్ల బిచ్చగాడినే.. ట్యాపింగ్ పైసలతో ఓట్లు కొనేటోడిని కాను: బండి జంజయ్
హుస్నాబాద్, వెలుగు: ‘ప్రజల కోసం పనిచేసిన కాబట్టి బరాబర్ ఓట్లు అడుగుత. నన్ను బిచ్చగాడంటున్నరు. ఓట్లు అడుక్కుంటున్న బిచ్చగాడినే. బండి సంజయ్ డబ్బు
Read Moreకాంగ్రెస్లోకి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ
ఏఐసీసీ ఇన్ చార్జ్ మున్షీ, మంత్రి ఉత్తమ్ సమక్షంలో చేరిన శంకరమ్మ హైదరాబాద్, వెలుగు: మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న తొలి ఉద్యమకార
Read Moreహుజూరాబాద్లో బీఆర్ఎస్ లీడర్లపై కేసు
హుజూరాబాద్/హుజూరాబాద్ రూరల్, వెలుగు: ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ఓటర్లకు దావత్ ఇచ
Read Moreమోదీ పరివారమంతా క్రిమినల్సే : అల్కా లాంబా
హైదరాబాద్, వెలుగు: మోదీ పరివార్ లో క్రిమినల్స్ ఉన్నారని.. ఇందులో అదానీ, అంబానీ గత పదేండ్లుగా దేశ సంపదను దోచుకున్నారని మహిళా కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెం
Read Moreడ్రోన్లతో పెస్టిసైడ్స్ పిచికారి.. ఎకరాకు రూ.500 చార్జ్
ఇఫ్కో, మారుత్ డ్రోన్ మధ్య ఒప్పందం తెలుగు రాష్ట్రాల్లో 5లక్షల ఎకరాల్లో సేవలు హైదరాబాద్, వెలుగు: పొలాల్లో పెస
Read Moreమేడిగడ్డపై టెక్నికల్ కమిటీ
ఇద్దరు ఈఎన్సీలు, ఇద్దరు సీఈలతో ఏర్పాటు ఇరిగేషన్ అధికారులతో జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ భేటీ హైదరాబాద్, వెలుగు: కుంగిన మేడిగడ్డ బ
Read Moreరిజర్వేషన్లను ఎత్తివేయడమే బీజేపీ లక్ష్యం: శ్రీధర్బాబు
రామగుండం నుంచి మణుగూరు వరకుఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తాం గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి ఐటీ, పర
Read Moreగడ్డం వంశీ గెలిస్తే యువతకు ఉపాధి : మంత్రి శ్రీధర్ బాబు
జగిత్యాల, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత
Read Moreబీజేపీ గెలిస్తే .. దేశానికి, రాజ్యాంగానికి ప్రమాదం: కోదండరాం
నర్సంపేట, వెలుగు: కేంద్రంలో మరోమారు బీజేపీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగానికి, దేశానికి ప్రమాదమని టీజేఎస్ చీఫ్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ జిల
Read More












