తెలంగాణం

కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు : వివేక్ వెంకటస్వామి

మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. రూ. 7

Read More

ఉమ్మడి పాలకుల కంటే కేసీఆర్ ఎక్కువ ద్రోహం చేసిండు : సీఎం రేవంత్రెడ్డి

రంగారెడ్డి: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కాలేదు..తెలంగాణను ఉమ్మడి పాలకుల కంటే కేసీఆర్ ఎక్కువ ద్రోహం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నార

Read More

జూన్ 4న దేశం గెలుస్తుంది..140 కోట్ల ప్రజల సంకల్పం గెలుస్తుంది : ప్రధాని మోదీ

తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా ఒకటే మాట వినిపిస్తుంది.. బీఆర్ఎస్ వద్దు..కాంగ్రెస్ వద్దు..ఎంఐఎం వద్దు..తెలంగాణ ప్రజలు కేవలం బీజేపీకే ఓటేస్తామంటున్నారని ప

Read More

రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది.. కిషన్ రెడ్డి

2024 ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల అంశం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజే

Read More

దమ్ముంటే అదానీ అంబానీలపై ఈడీ రైడ్స్ చేయించాలి : ఖర్గే

ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే. పదేళ్లలో తెలంగాణకు మోదీ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మోదీ పాలన

Read More

టెంపోల్లో డబ్బులు పోతుంటే కండ్లు మూసుకున్నరా? : ఏఐసీసీ చీఫ్

  సీబీఐ, ఈడీ, ఐటీ ఏం చేస్తున్నాయ్  కేసులు పెట్టి ఇండ్లు జప్తు చేయుండ్రి  ప్రధాని మోదీపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఫైర్  కాంగ్రెస్

Read More

మోదీ మనమీద దండయాత్ర చేస్తున్నడు: రేవంత్రెడ్డి

పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో పాలమూరు నిర్లక్ష్యానికి గురైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందన్నారు.పదేళ్ల

Read More

Good News: వడగాలులు, ఎండల్లేవు.. వర్షాలొస్తాయి: ఐఎండీ

మండు వేసవి నుంచి దేశప్రజలకు ఉపశమనం లభిస్తుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. 2 రాష్ట్రాల్లో మినహా.. దేశమంతా హీట్ వేవ్ కాస్త తగ్గుముఖం పడుతుందని వె

Read More

రేపే ఆఖరు.. రాష్ట్రాన్ని చుట్టేస్తున్న అగ్రనేతలు

 ప్రచారంలో మోదీ, ఖర్గే, ప్రియాంక, షా  సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్స్   పలుచోట్ల రోడ్ షోల్లో మాజీ సీఎం కేసీఆర్  

Read More

మే 13న పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి :హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్

ఈ నెల(మే) 13న జరగనున్న పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్. 14 వేల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగిస్తున్న

Read More

లంచం తీసుకున్నారని పోస్టాఫీస్ అధికారులపై సీబీఐ కేసు

పోస్ట్ మాస్టర్ హెడ్‌క్వార్టర్స్, రీజియన్  లో విధులు నిర్వహించే ముగ్గురు అధికారులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసిం

Read More

మోదీ గ్యారంటీ అంటే..అభివృద్ది, భధ్రతకు గ్యారంటీ: ప్రధాని మోదీ

మహబూబ్ నగర్: మోదీ గ్యాంరటీ అంటే అభివృద్ది, భద్రతకు గ్యారంటీ అన్నారు ప్రధాని మోదీ. నా గ్యారంటీలు అన్నీ గ్యారంటీగా అమలవుతాయన్నారు. మోదీ గ్యారంటీ అంటే అన

Read More

పార్లమెంట్ ఎన్నికల తర్వాత BRS పార్టీ VRS తీసుకుంటుంది : మంత్రి ఉత్తమ్

ప్రధాని మోదీపై విమర్శలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్లమెంట్ వ్యవస్థను మోడీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని ఆరోపించారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుం

Read More