జయశంకర్ భూపాలపల్లి: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి కాంగ్రస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. గురువారం (మే 9) న మహాముత్తారంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు జాడి కీర్తీబాయి మృతిచెందగా.. ఆమె అంత్యక్రియలు ఇవాళ ఆమె స్వగ్రామం బోర్లగూడెంలో జరిగాయి. జాడి కీర్తీబాయి పార్ధివ దేహానికి సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు మంత్రి శ్రీధర్ బాబు, గడ్డం వంశీకృష్ణ.. అనంతరం అంతిమ యాత్రంలో ఆమె పాడె మోశారు. కీర్తీబాయి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ కార్యకర్త పాడె మోసిన మంత్రి శ్రీధర్ బాబు, గడ్డం వంశీకృష్ణ
- వరంగల్
- May 10, 2024
లేటెస్ట్
- కానిస్టేబుల్ అత్యుత్సాహం.. గాయాలపాలైన ఓ కుటుంబం
- వచ్చే ఏడాది నుంచి వరంగల్ లో రంజీ మ్యాచ్ లు: హెచ్సీఏ అధ్యక్షుడు
- హైదరాబాద్లో పెరుగుతున్న అక్రమ ఆయుధాల విక్రయం
- Lok sabha Election 2024: ఓటు వేయని మూడు గ్రామాలు .. రీజన్ ఇదే
- Devara Fear Song Lyrics: దేవర ఫియర్ సాంగ్ లిరిక్స్పై నెటిజన్స్ విమర్శలు..పూర్తి లిరిక్స్ చూశారా?
- అమ్మ ఆదర్శ పాఠశాలలపై మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన కమిటీ
- శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు
- Video Viral: వామ్మో.. వీడు మామూలోడు కాదుగా.. బీజేపీకి 8 సార్లు ఓటేశాడు..
- నగరంలో చుడిదార్ గ్యాంగ్ హల్చల్... ఇంట్లో చొరబడి బంగారం, నగదు చోరీ..
- మైనర్ ర్యాష్ డ్రైవింగ్ తో ఇద్దరు మృతి.. వ్యాసం రాయాలంటూ నిందితుడికి కోర్టు షరతు
Most Read News
- బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- Telangana Great : కొత్తపల్లి గ్రామం.. ప్రతి ఇంటికో సైనికుడు.. ఎలా సాధ్యమైంది..!
- బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు ఎప్పుడు ?
- స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- చుక్క నూనె వాడకుండా... నీటితోనే పూరీ చేయచ్చు.. అది ఎలాగో తెలుసా?
- IPL 2024: ఆ రెండు జట్లు లేవు.. టైటిల్ గెలవడానికి సన్ రైజర్స్కు సువర్ణావకాశం