తెలంగాణం

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

గోదావరిఖని, వెలుగు : మే డే స్ఫూర్తితో కార్మికులంతా ఐక్యంగా ఉండాలని,  అప్పుడే హక్కులు సాధించుకోగలుగుతారని  చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస

Read More

రెడ్​ జోన్​లో గద్వాలలోని నాలుగు గ్రామాలు

గద్వాల, వెలుగు: జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం వడ్డేపల్లి మండల కేంద్రంలో 45.6 డిగ్రీలు, ధరూర్  

Read More

బీజేపీలో చేరిన కార్పొరేటర్

గ్రేటర్​వరంగల్, వెలుగు : గ్రేటర్ వరంగల్​లోని 28వ డివిజన్​కు చెందిన గందె కల్పన బుధవారం హైదరాబాద్ లో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్​రెడ్డి సమక్షంలో పార

Read More

జైనూర్లో నూతన జంటకు సాయం

జైనూర్, వెలుగు : మండలంలోని షేకుగూడ  శ్రీఆంజనేయ యూత్ సభ్యులు అదే గ్రామంలో ఓ పెళ్లికి   సామగ్రి అందించారు.  గ్రామంలో ఆత్రం  విషంరావ్

Read More

అదిలాబాద్లో ఘనంగా మేడే వేడుకలు 

వెలుగు, నెట్​వర్క్​ : ఉమ్మడి జిల్లాలో బుధవారం మేడే వేడుకలను కార్మిక సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఐన్​టీయూసీ,  సీఐటీయూ, ఏఐటీయూసీ, హెచ్​ఎంఎస్​

Read More

ధాన్యం కొనుగోలు  వేగవంతం చేయాలి : ఆశిష్ సాంగ్వాన్

నిర్మల్, వెలుగు:వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.బుధవారం సోన్ మండల కేంద్రంలోని వరి

Read More

జన్నారంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిక

జన్నారం,వెలుగు: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. &

Read More

మల్లు రవి గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారు : తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు: నాగర్ కర్నూల్  ఎంపీగా మల్లు రవిని గెలిపించుకుంటే మల్లు రవి కేంద్ర మంత్రి అవుతారని, దీంతో వనపర్తి జిల్లాను మరింత అభివృద్ధి చేసుకో

Read More

ఇవాళ ఆసిఫాబాద్ లో రేవంత్​ రెడ్డి  జన జాతర

ఆసిఫాబాద్ , వెలుగు : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో   జన జాతర బహిరంగ సభలో సీఎం పాల్గొ

Read More

ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన

మహబూబ్ నగర్ టౌన్ , వెలుగు: జిల్లా కేంద్రంలోని బోయపల్లి వార్డులో వారం రోజులుగా మిషన్  భగీరథ నీళ్లు  రావడం లేదని ఆరోపిస్తూ బుధవారం కాలనీ మహిళల

Read More

చేవెళ్లలో కాంగ్రెస్ ​జెండా ఎగరడం ఖాయం

కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్​రెడ్డి శంకర్ పల్లి, వెలుగు : చేవెళ్లలో ఎగిరేది కాంగ్రెస్​జెండానేనని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎంపీ రంజిత్​ర

Read More

గోబెల్స్ ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు : హరీశ్​ రావు

సిద్దిపేట, వెలుగు: బీఆర్ఎస్ పై బీజేపీ ఫేక్ వీడియోలతో  చేస్తున్న  గోబెల్స్ ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. బుధవా

Read More

వంశీకృష్ణను గెలిపిస్తే మరింత అభివృద్ధి : వివేక్​ వెంకటస్వామి

కోల్​బెల్ట్​,వెలుగు : పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందుతుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్న

Read More