మహబూబ్ నగర్ టౌన్ , వెలుగు: జిల్లా కేంద్రంలోని బోయపల్లి వార్డులో వారం రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆరోపిస్తూ బుధవారం కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో ప్రధాన రోడ్డుపై రాస్తోరోకో చేశారు. నీళ్లు రావడం లేదని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. నీళ్ల కోసం తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గంట పాటు ఆందోళన చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని మున్సిపల్ ఆఫీసర్లు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన
- మహబూబ్ నగర్
- May 2, 2024
లేటెస్ట్
- విద్యార్థుల కోసం లక్షల కాపీల కవితా సమాహారం
- అవసరమైతే..రెండో దశ పంపింగ్ కు సిద్ధం
- కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్..
- 9, 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల పంచాయతీ తెగుతలే
- కన్నడ స్టార్తో.. కియారా అద్వానీ
- రాజు యాదవ్..వారం వాయిదా
- సేనాపతి సర్ప్రైజ్..ఏంటి భారతీయుడు 3 ట్రైలర్ కూడా అప్పుడేనా?
- హిమాచల్లో హద్దులు దాటిన ప్రచారం
- కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలపై మోదీ ఫైర్
- ఏదేమైనా పీవోకేను స్వాధీనం చేస్కుంటం: అమిత్ షా
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ