దేవరకొండ, వెలుగు : వానాకాలం సాగు కోసం డిండి రిజర్వాయర్ నుంచి ఇరిగేషన్ అధికారులతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ శుక్రవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుసంక్షేమం, వ్యవసాయఅభివృద్ధికి రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యాతనిస్తోందన్నారు.
