తెలంగాణం
కాన్వాయ్ ఆపి దాబాలో చాయ్ తాగిన కేసీఆర్
సిరిసిల్ల, సిద్దిపేటలో అక్టోబర్ 17న ప్రజా ఆశీర్వాద సభలను ముగించుకుని హైదరాబాద్కు వెళ్తూ దారిలో కేసీఆర్ కొద్ది సేపు టీ బ్రేక్ తీసుకున్నారు.
Read Moreసీపీఎంకు టికెట్ ఇస్తే సహకరించం: లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ,వెలుగు: సీపీఎంకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని మిర్యాలగూడ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి తేల్చిచెప్పారు. మంగళవారం &l
Read Moreతెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే: శ్యాంసుందర్ రావు
యాదాద్రి వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం
Read Moreఅక్టోబర్ 19న కరీంనగర్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన
కరీంనగర్, వెలుగు : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం
Read Moreవనపర్తి జిల్లాలో ఎస్జీఎఫ్పోటీలకు హైస్కూల్ స్టూడెంట్స్ ఎంపిక
కొత్తపల్లి, వెలుగు : ఈ నెల19 నుంచి 21వ తేదీ వరకు వనపర్తి జిల్లాలో జరుగనున్న రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ వాలీబాల్ పోటీలకు పట్టణంలోని తేజస్ జూనియర్ కాలేజ
Read Moreములుగుకు కాంగ్రెస్ ఏం చేసింది: బడే నాగజ్యోతి
ములుగు, వెలుగు : కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ములుగు ప్రజలకు ఏం చేశారని ఇక్కడికి వస్తున్నారని రెడ్కో చైర్మన్ వై.సతీశ్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అ
Read Moreఅభివృద్ధి పథకాలే బీఆర్ఎస్ను గెలిపిస్తయ్: రెడ్యానాయక్
నర్సింహులపేట, వెలుగు : బీఆర్ఎస్ సంక్షేమ పథకాలే పార్టీని గెలుపిస్తాయని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహుల
Read Moreతెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నరు: తిప్పస్వామి
కొత్తగూడ, వెలుగు: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కర్నాటకలోని రాయచూర్ రూరల్ బీజేపీ ఎమ్మెల్యే తిప్పస్వామి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూ
Read Moreరామగుండంలో పార్టీ జంపింగ్లు
గోదావరిఖని, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో లీడర్లు పార్టీలు మారుతున్నారు. మంగళవారం బీఆర్&zw
Read Moreతెలంగాణ ఉద్యమానికి చేర్యాలనే పునాది : కొమ్మూరి ప్రతాపరెడ్డి
చేర్యాల, వెలుగు : తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు చేర్యాల ప్రాంతమే పునాది అని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కడవేర్గు
Read Moreఎమ్మెల్సీ కవిత హామీపై ప్రతిపక్షాల ఆగ్రహం
జగిత్యాల, వెలుగు : జిల్లా కేంద్రంలో పర్యటన సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన హామీపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నవ దుర్గా సేవా సమితి ఆధ్వర
Read Moreవంద శాతం పోలింగ్ లక్ష్యం : కలెక్టర్ రాజర్షి షా
మెదక్ టౌన్, వెలుగు : జిల్లాలో వందశాతం పోలింగ్ లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం కల
Read Moreకాంగ్రెస్ లీడర్ల మాటలు నమ్మొద్దు: పెద్ది సుదర్శన్రెడ్డి
నర్సంపేట, వెలుగు : కాంగ్రెస్ పార్టీ లీడర్ల మాటలు నమ్మొద్దనినర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రజలకు సూచించారు. నర్సంపేటలోని బీఆర్ఎస్
Read More











