తెలంగాణం
భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్కు ప్రవల్లిక పేరెంట్స్..
హైదరాబాద్ : వరంగల్కు చెందిన విద్యార్థిని ప్రవల్లిక తల్లిదండ్రులను నర్సంపేట పోలీసులు ప్రగతిభవన్ కు తీసుకెళ్తున్నారు. భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్
Read Moreనెమలి వాహనంపై ఉత్సవమూర్తుల ఊరేగింపు
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయంలో రెండో రోజు శ్రీరాజ రాజేశ్వరీ దేవి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ స్థానాచార్యులు
Read Moreఅధికారంలోకి రాగానే జీవన్ రెడ్డితో అవినీతి సొమ్ము కక్కిస్తం : ఎంపీ ధర్మపురి అర్వింద్
ఆర్మూర్, వెలుగు : బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి రాగానే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో అవినీతి సొమ్మును కక్కిస్తామని నిజామాబాద్ ఎంపీ
Read Moreచుండ్రుగొండ మండలంలో రూ13.40 లక్షలు స్వాధీనం
చండ్రుగొండ,వెలుగు : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 17.20 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చుం
Read Moreగంగులను గెలిపిస్తామని ఖాజీపూర్ గ్రామస్తుల తీర్మానం
కొత్తపల్లి, వెలుగు: మంత్రి గంగుల కమలాకర్ గెలిపించుకుంటామని కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామస్తులు సోమవారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. వరుసగా మూడుసార
Read Moreఖమ్మంలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
జూలూరుపాడు, వెలుగు : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలకు చెందిన 1998-,1999 సంవత్సరపు పూర్వ విద్యార్థుల సమ్మేళనం సోమవారం నిర్వహించారు. గ
Read Moreలాభాల వాటా చెల్లించాలని సింగరేణి కార్మికుల నిరసన
గోదావరిఖని, వెలుగు: ఎన్నికల కోడ్తో సంబంధం లేకుండా సింగరేణిలో 32 శాతం లాభాల వాటా చెల్లించాలని డిమాండ్&z
Read Moreఎన్నికల నిబంధనలపై అవగాహన ఉండాలి : కలెక్టర్ గౌతమ్
ఖమ్మం టౌన్/కల్లూరు,వెలుగు : ఎన్నికల నిబంధనలపై ఆఫీసర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో ఏఎల్ఎంటీ
Read Moreబీజేపీ గ్రాఫ్ పడిపోయింది..కాంగ్రెస్లో చేరుతా : రేవూరి
కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చెప్పారు బీజేపీ సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి. రాహుల్ గాంధీ, ప్రియాంఖ సమక్షంలో అక్టోబర్ 18న కాంగ్రెస్ లో చే
Read Moreకార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి : వీజీ గౌడ్
ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ఇన్చార్జ్ వీజీ గౌడ్ లింగంపేట,వెలుగు : అసెంబ్లీ ఎన్నికలకు 45 రోజుల సమయమే ఉందని బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు స
Read Moreరత్నమ్మకు నేతల నివాళులు
రామాయంపేట, వెలుగు: మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన సీఎం వ్యక్తిగత కార్యదర్శి రాజశేఖరెడ్డి తల్లి రత్నమ్మ (80) అనారోగ్యంతో మృతి చెందింది. సోమవ
Read Moreమంథనిలో బీజేపీ గెలుపు ఖాయం : దుగ్యాల ప్రదీప్ రావు
మంథని, వెలుగు: అసమర్థ కాంగ్రెస్కు, అవినీతి బీఆర్ఎస్కు మంథనిలో ఇక మనుగడ లేదని, ఈసారి బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర
Read Moreకొత్త ఉద్యోగులకు జాయినింగ్ లెటర్లు అందజేత
కోల్బెల్ట్, వెలుగు: మెడికల్ఇన్వాలిడేషన్ ద్వారా కొత్తగా ఉద్యోగాలు పొందిన యువతీయువకులకు సోమవారం మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్జాయినింగ్ లెటర
Read More












