![ఖమ్మంలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం](https://static.v6velugu.com/uploads/2023/10/1998-1999-alumni-association-of-high-school-in-juluru_fJDNRo7ALp.jpg)
జూలూరుపాడు, వెలుగు : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలకు చెందిన 1998-,1999 సంవత్సరపు పూర్వ విద్యార్థుల సమ్మేళనం సోమవారం నిర్వహించారు. గురువులను ఘనంగా సన్మానించారు. నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు.
కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మాదినేని సతీశ్, కొలిపాక సురేశ్,పెండ్యాల నరేశ్, ఎదులాపురం నరసింహారావు , పోలూరి నరేశ్, షేక్ కరీముల్లాల, గురువులు లక్ష్మీనరసింహ, విశ్వనాథరాజు, సూరి, రామ్మూర్తి, వీరనారాయణ, నాగేశ్వరరావు, సునీల్, వాణి, మణెమ్మ, తదితరులు పాల్గొన్నారు