తెలంగాణం
కేసీఆర్ ప్రచార రథం సిద్ధం.. హుస్నాబాద్ నుంచి ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ప్రచారంలోనూ స్పీడ్ పెంచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్&zw
Read Moreనల్లగొండ సీపీఐలో ముసలం
ఉమ్మడి నల్లగొండ జిల్లా సీపీఐలో ముసలం మొదలైంది. నవంబర్ 30న జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ(ఎం)కు కాంగ్రెస్ పార్టీతో పొత్
Read Moreరాయపట్నంలో 2.79 లక్షలు సీజ్
ధర్మపురి, వెలుగు: జగిత్యాల జిల్లా రాయ పట్నం చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల తనిఖీల్లో రూ. 2.79 లక్షలు పట్టుబడ్డాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా కారు లో తరలిస్తున
Read Moreరేవంత్ వ్యాఖ్యలపై మున్నూరుకాపుల ఆగ్రహం
కరీంనగర్ టౌన్, వెలుగు: పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై మున్నూరుకాపు సంఘ
Read Moreబీఆర్ఎస్ రాక్షస పాలనను తరిమికొట్టాలి : చంద్రుపట్ల సునీల్రెడ్డి
మంథని, వెలుగు: బీఆర్ఎస్ రాక్షస పాలనను తరిమికొట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్రెడ్డి అన్నారు. మంథని ప
Read Moreపసుపు రైతులకు 15 వేలు మద్దతు ధర ఇయ్యాలే : జువ్వాడి కృష్ణారావు
మెట్ పల్లి, వెలుగు: పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు పసుపుకు రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించాలని కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేశారు. శనివార
Read Moreషుగర్ ఫ్యాక్టరీ పేరుతో రైతులను మభ్యపెడుతున్నరు : సంజయ్ కుమార్
జగిత్యాల టౌన్, వెలుగు: బీజేపీ పసుపు బోర్డుతో పసుపు రైతులకు చేసింది ఏమీలేదని, ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ పేరుతో రైతులను మభ్యపెట్టాలని చూస్తోందని ఎమ్మెల్యే
Read Moreబీఆర్ఎస్ నుంచి పిల్లి రామరాజు సస్పెన్షన్
నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ పట్టణంలోని 8వ వార్డు కౌన్సిలర్, బీఆర్ఎస్ సీనియర్ నేత పిల్లి రామరాజును సస్పెం
Read Moreపైసలు కేంద్రానివి.. పేరు రాష్ట్రానిది: మాదగాని శ్రీనివాస్ గౌడ్
నల్గొండ అర్బన్, వెలుగు: కేంద్రం ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర సర్కారు తమవిగా చెప్పుకుంటోందని బీజేపీ రాష్ట్ర కార్యద
Read Moreగుండెపోటుతో ఏడో తరగతి విద్యార్థిని మృతి
గుండెపోటు.. ఈ మధ్య చాలామందికి వస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, యువకులకు ఎక్కువగా గుండెపోటు వస్తోంది. ఇది ఎప్పుడు ఎవరిని బలితీసుకుంటుందో తెలియడం లేదు.
Read Moreరూ. 1500 ఎక్కువ ఉన్నాయని సీజ్ చేసిన్రు
యాదాద్రి, హాలియా, డిండి, మఠంపల్లి, వెలుగు: రూల్స్కు మించి రూ. 1500 ఎక్కువ ఉన్నాయని జనగామకు చెందిన వ్యాపారీ లగిశెట్టి విజయ్కుమార్ వద్ద ఉన్న నగదును ఆల
Read More55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా..నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు వీళ్లే..
తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 55 మందితో కూడిన జాబితాను ఆ పార్టీ అధిష్టానం రిలీజ్ చేసింది. మిగతా అభ్యర్థుల పేర్లను రెండో లిస్ట
Read Moreకోదాడ బీఆర్ఎస్లో కుదరని సయోధ్య!.. హైదరాబాద్కు చేరిన పంచాయతీ
షెడ్యూల్ వచ్చినా కొనసాగుతున్న విభేదాలు రాజీ కుదిర్చే పనిలో పార్టీ పెద్దలు అభ్యర్థిని మార్చాలని అసమ్మతి నేతల పట్టు రెబల్స్&z
Read More








