V6 News

తెలంగాణం

ఆటో మొబైల్ షాపులో అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన సామాగ్రి

మెదక్ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రామయంపేట్ మండలం కేంద్రంలోని చాముండేశ్వరి ఆటోమొబైల్ షాప్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు ఫైర్

Read More

బిల్డింగులు ఉన్నోళ్లకే గృహలక్ష్మి.. మాలాంటి వాళ్లు ఏం కావాలి: లబ్ధిదారులు

ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో గృహలక్ష్మీ పథకం లబ్దిదారుల ఎంపికలో అవతవకలు జరిగాయంటూ మహిళలు ధర్నాకు దిగారు. అ

Read More

బీఆర్ఎస్కు షాక్.. రాజీనామాకు సిద్ధమైన మరో ఎమ్మెల్యే

ఎన్నికల ముందు ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కి షాక్ తగిలింది. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే క

Read More

హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక MMTS సర్వీసులు

గణేష్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 28, 29 తేదీలలో నగరంలోని వ

Read More

మెదక్ జిల్లాలో విషాదం.. చెరువులో మునిగి నలుగురు మృతి

మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లి చెరువులో మునిగి నలుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక బాలుడు(12) ఉన్నార

Read More

రోడ్డు లేదు..అంబులెన్స్ రాలేదు.. అర్థరాత్రి గర్బిణీని 3 కి.మీ మోసుకెళ్లిన గ్రామస్తులు..

 తెలంగాణలో మారుమూల గ్రామాలకు రోడ్డు మార్గం కూడా లేని దుస్థితి. తెలంగాణలో ప్రజల చెంతకు అన్ని సౌకర్యాలు చేరుతున్నాయి...అని గొప్పలు చెప్పుకునే అధికా

Read More

ఐదు లక్షల మంది బీసీలతో బహిరంగ సభ నిర్వహిస్తాం : తీన్మార్ మల్లన్న

హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో బీసీలు మీటింగ్ పెట్టవద్దా..? అని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. తాజ్ కృష్ణ హోటల్ నుండి బీసీలకు రక్షణ దొరకాలన్నారు. అక్టో

Read More

బీఆర్ఎస్ అధిష్టానానికి అసంతృప్తుల తలనొప్పి

బీఆర్ఎస్ అధిష్టానానికి అసంతృప్తుల తలనొప్పి ఎక్కువైంది. ప్రగతి భవన్ చర్చ లో కాంప్రమైజ్ అంటున్న నేతలు... నియోజకవర్గాల్లోకి వెళ్ళిన తర్వాత నై అంటున్నారు.

Read More

కవితపై రేవంత్‌ ప్రచారం.. కేవలం బురదజల్లే ప్రయత్నం మాత్రమే : రఘునందన్‌ రావు

రాష్ట్రంలో కొన్ని పార్టీల అధ్యక్షులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అన్నారు. పొద్దున లేస్తే బీజేపీపైన బురద చల్లే

Read More

హుస్సేన్ సాగర్ లో మట్టి వినాయకులు మాత్రమే నిమజ్జనం : హైకోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్ : గణేష్ విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హుస్సేన్ సాగర్, చెరువుల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్ట

Read More

తెలంగాణ యూనివర్సిటీల్లో మరిన్ని వసతులు అవసరం: తమిళిసై

ఉన్నత విద్య అంశంలో తెలంగాణ గురించి దేశం మొత్తం మాట్లాడుకోవాలనేది నా కల అని అన్నారు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్. రాజభవన్ లో జరిగిన ఛాన్సులర్  కనె

Read More

బొట్టు పెట్టి ఆశీర్వదిస్తున్న గణేషుడు.. ఎక్కడంటే..

గణేష్ నవరాత్రుల సందర్భంగా భక్తులు గణేషుడిని ఒక్కో చోట ఒక్కో రూపంలో పూజిస్తూ ఆశీర్వాదం తీసుకుంటున్నారు.  డబ్బులతో ఒకరు.. కూరగాయాలతో మరొకరు..చాక్లె

Read More

ప్రయివేటు కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి

మృతిని గోప్యంగా ఉంచిన యాజమాన్యం ప్రైవేట్ ఆస్పత్రి నుంచి హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి బాడీ తరలింపు బాలిక తల్లిదండ్రులతో కలిసి విద్యార్థి సంఘాల

Read More