V6 News

తెలంగాణం

మోదీ ప్రధాని అయ్యాక రైల్వేలో కొత్త శకం మొదలైంది : కిషన్ రెడ్డి

మోదీ ప్రధాని అయ్యాక రైల్వేలో కొత్త శకం మొదలుయిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దేశంలో అన్ని స్టేషన్ లను రెనోవేషన్ చేస్తున్నారని, ఇందుకు వేల కోట్లు

Read More

బయటపడ్డ హిట్స్ బీఎడ్ కాలేజీ ప్రిన్సిపాల్ అక్రమాలు

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం యెన్కెపల్లి సమీపంలోని హిట్స్ బీఎడ్ కాలేజీ ప్రిన్సిపాల్ జీవన్ అక్రమాలకు పాల్పడ్డాడని యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింద

Read More

మావల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు రెవెన్యూ అధికారులు ఏసీబీ వలలో చిక్కారు. రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ ఆఫీసర్లకు పట్టుబడ్డారు. మావల మండలంలో 14 ఎకరాలకు సంబ

Read More

ఖైరతాబాద్ గణపతికి పోటెత్తిన భక్తులు.. కంట్రోల్ చేయలేకపోతున్న పోలీసులు

ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి భక్తుల రద్దీ నెలకొంది. క్యూలైన్లలో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ఈరోజు సెలవు దినం కావడంతో భక్తులు పోటెత్తారు. ఖై

Read More

ఫుల్గా తాగి పొట్టు పొట్టు కొట్టుకున్నరు..

పీకలదాకా తాగిన యువకులకు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. సోయి లేకుండా తాగి..వైన్స్ షాపు ముందే తన్నుకున్నారు. స్థానికులు, పోలీసు కానిస్టేబుల్ వారించినా వి

Read More

విషాదం..ఒకే రోజు వ్యవధిలో తండ్రీకొడుకులు మృతి

జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. ఒక్క రోజు వ్యవధిలో తండ్రీ, కొడుకులు చనిపోయారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ఘటన జరిగింది. 

Read More

చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన ఎమ్మెల్యే సీతక్క

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. చంద్రబాబును అలా అరెస్ట్ చేయడం తప్పని.. అంత పెద్ద వయసులో ఉన్న వ్యక్త

Read More

కాంగ్రెస్‌‌లో చేరిన బొమ్మకల్​సర్పంచ్​

కరీంనగర్​ రూరల్​, వెలుగు: కరీంనగర్​రూరల్​మండలం బొమ్మకల్​సర్పంచ్, బీఆర్‌‌‌‌ఎస్​లీడర్​పురుమల్ల శ్రీనివాస్​శనివారం కాంగ్రెస్‌&zw

Read More

రైతులపై వివక్ష చూపుతున్న సర్కారు : పద్మావతి రెడ్డి

మునగాల, వెలుగు: బీఆర్ఎస్‌ సర్కారు రైతులపై వివక్ష చూపుతోందని కోదాడ మాజీ ఎమ్మెల్యే నల్లమాద పద్మావతి రెడ్డి ఆరోపించారు.  సాగర్‌‌ ఎడమ

Read More

చందోలిలో 15 తులాల బంగారు నగలు చోరీ 

గొల్లపల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి 15 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. చందోల

Read More

సత్తుపల్లికి  5 కోట్లు మంజూరు

సత్తుపల్లి, వెలుగు: సత్తుపల్లి పట్టణ అభివృద్ధికి టీఎస్ యూఎఫ్ఐడీసీ ద్వారా రూ.5 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.రాజ్యసభ ఎంపీ పా

Read More

సీఎంకు అంగన్​వాడీల సత్తా చూపిస్తాం : పి.జయలక్ష్మి

నల్గొండ అర్బన్, వెలుగు : సమస్యలు పరిష్కరించకుంటే సీఎం కేసీఆర్‌‌ అంగన్‌వాడీల సత్తా ఏంటో చూపిస్తామని  సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర

Read More

పాత కొత్తగూడెంలో రాత్రికి రాత్రే సర్కార్​ ల్యాండ్​ కబ్జా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పట్టణంలోని పాత కొత్తగూడెంలో దాదాపు రూ. 2కోట్ల కు పైగా విలువైన దాదాపు 2వేల గజాల గవర్నమెంట్ ల్యాండ్​ను కొందరు బీఆర్​ఎస్​ ప

Read More