V6 News

తెలంగాణం

ఆదిలాబాద్ ఉట్నూర్ మండలంలో 108 సిబ్బంది ఔదార్యం..

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో 108 సిబ్బంది తమ ఔదార్యాన్ని చూపారు.  చిన్నుగూడ గ్రామాని  అత్రం భీంబాయి  పురిటి నొప్పులతో బాధపడుతుంది.

Read More

ఓటరు నమోదుకు ఆధార్ తప్పని సరికాదు: కేంద్ర ఎన్నికల సంఘం

ఓటరు నమోదుకు ఇకపై ఆధార్ కార్డు తప్పని సరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.  ఇందుకోసం ఫారం 6, 6బి లలో అవసరమైన మార్పులు చేస్తామని సుప్రీం

Read More

మాదాపూర్ డ్రగ్స్ కేసులో ముగ్గురికి ముందస్తు బెయిల్

మాదాపూర్‌ డ్రగ్స్ కేసులో కీలక పరిణాణం చోటు చేసుకుంది. ఈ కేసులో ముగ్గురికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ఈవెంట్ ఆర్గనైజర్ కలహర్

Read More

గణేష్ నిమజ్జనం కోసం పోర్టబుల్ వాటర్ ట్యాంకులు: జీహెచ్ఎంసీ

హైదరాబాద్: నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వేలాది గణనాధులు కొలువుదీరారు. ప్రతి ఇంట్లో గణేష

Read More

కాంగ్రెస్లో బుజ్జగింపులు షురూ.. నెక్ట్స్ ఎంపీ టికెట్ లేదా ఎమ్మెల్సీ ఇస్తాం

కాంగ్రెస్ లో బుజ్జగింపులు షురూ రెబల్స్ సమస్యకు హస్తం పరిష్కారం కామ్రేడ్లకు కేటాయించే చోటా ఇదే ఫార్ములా హైదరాబాద్: రెబల్స్ బెడదను ఎదుర్కొనే

Read More

కాంగ్రెస్ తో కలుస్తారా..? లేదా..? : ఆరు సీట్లు అడుగుతున్న వామపక్షాలు

కీలక నేతల స్థానాలపై వామపక్షాల గురి ఆరేసి స్థానాలు అడుగుతున్న వామపక్షాలు కొనసాగుతున్న సస్పెన్స్ హైదరాబాద్: సీపీఐ, సీపీఎం కాంగ్రెస్ తో పొత

Read More

బీజేపీ నేతల ఢిల్లీ బాట : అగ్రనేతలను కలుస్తున్న టికెట్ ఆశావహులు

హైదరాబాద్: బీజేపీలో అసెంబ్లీ టికెట్లకు బారీ డిమాండ్ ఏర్పడింది. టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేసుకునేందుకు పలువురు నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఇక్కడ రా

Read More

పనిగట్టుకుని నాపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్రు

బీజేపీకి దూరమవుతారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఆపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి. కొంతమంది నేతలు పనిగట్టుకుని తనకు వ్

Read More

డీలిమిటేషన్ ఎఫెక్ట్ : తెలంగాణలో 4 ఎంపీ సీట్లు తగ్గనున్నాయా..?

హైదరాబాద్: తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు ఏపీలోనూ లోక్  సభ నియోజకవర్గాల సంఖ్య పడిపోనుంది. 2026లో లోక్ సభ స్థా

Read More

దసరాకు ఊరెళుతున్నారా.. తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్

హైదరాబాద్ :  దసరా పండుగకు సొంతూళ్లుకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ముందస్తు టికెట్‌ బుకింగ్&zwnj

Read More

రూ. 12 కోట్లతో మేడారం జాతర పనులు

హనుమకొండ :   మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని,  రూ. 12 కోట్ల నిధులతో మేడారం జాతర పనులను ప్రారంభిస్తున్నామని

Read More

రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ వాసు రెడ్డి కన్నుమూత

రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ వాసు రెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో త

Read More

సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా.. బీఆర్ఎస్ కార్పొరేటర్లు రహస్య భేటీ

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్  కార్పొరేటర్లు  రహస్య భేటీ జరిపినట్లుగా తెలుస్తోంది.  సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్కు వ్య

Read More