తెలంగాణం
కరెంట్షాక్ తో ఏడాది బాబు మృతి
వేడినీళ్ల కోసం పెట్టిన కరెంట్ హీటర్ ముట్టుకోవడంతో ప్రమాదం కోదాడ,వెలుగు:సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామలక్ష్మీపురంలో కరెంట్షాక్తో గురువారం
Read Moreఆఫీసర్ల ఒత్తిడితో పంచాయతీ కార్యదర్శి సూసైడ్
భూపాలపల్లి జిల్లా పర్లపెల్లిలో ఘటన మొగుళ్లపల్లి, వెలుగు: ఆఫీసర్ల ఒత్తిడి తట్టుకో లేక పంచాయతీ కార్య దర్శి సూసైడ్ చేసుకు న్నాడు. ఈ ఘ
Read Moreపంట నష్టపరిహారం బీఆర్ఎస్వాళ్లకే... రగిలిపోతున్న రైతులు
భూమి లేనివారికీ ఇస్తున్నరని వరంగల్ రైతుల ఆగ్రహం లిస్టులో తమపేర్లు ఎందుకు తీశారో చెప్పాలని ఫైర్ ధర్నాలు..పలుచోట్ల అగ్రికల్చర్ ఆఫీసర
Read Moreఫారెస్ట్ ఆఫీసర్లు..గిరిజనుల మధ్య పోడు పోరు
దమ్మపేట, వెలుగు : ఫారెస్ట్ సిబ్బంది, గిరిజనుల మధ్య జరిగిన పోడు పోరు విషాదంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లిలో పోడు
Read Moreసిద్దిపేటలో రైలుకూతకు వేళాయె.. మూడు ట్రాక్ లు రెడీ
రైల్వే శాఖ ఆధ్వర్యంలో మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి రైల్వే లైన్ లో భాగంగా సిద్దిపేటలో నిర్మిస్తున్న రైల్వే స్టేషన్ పనులు శరవేగంగ
Read Moreకలెక్టరేట్లో పాతుకుపోయిన్రు..నాలుగైదేండ్లుగా ఒకే చోట డ్యూటీ
రెవెన్యూలోని కీలక విభాగాల్లో వారిదే హవా అవినీతి ఆరోపణలు వస్తున్నా కదలని ఆఫీసర్లు మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లోని
Read Moreవేర్వేరుగా ఎన్నికలొస్తే కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్త : బండి సంజయ్
కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర
Read Moreవేధిస్తున్న యూరియా కొరత.. నోస్టాక్ బోర్డులు
యూరియా కోసం ఎగబడుతున్నరు ఉన్న చోట యూరియాతో పాటు ఇంకొకటి అంటగడుతున్న వైనం సింగిల్
Read More12 వేల మందిలో ఒక్కరికీ ఇయ్యలే!..లబ్ధిదారులకు తప్పని ఎదురు చూపులు
మొదటి విడతగా 546 మందికి లక్ష సాయం ఇస్తామని ఇంకా ఇయ్యలే ఇప్పుడు రెండో విడతలో 600 మందికి ఇవ్వాలని ఆదేశాలు
Read Moreతెలంగాణలో 17 మంది ప్రజాప్రతినిధులపై కేసులు
న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణలో 2022 నవంబరు నాటికి 17మంది ఎంపీలు, ఎమ్మెల్యేల వంటి ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులున్నాయని అమికస్ క్యూరీ
Read Moreఏటా పది వేల డాక్టర్లను..ఉత్పత్తి చేస్తున్నం : మంత్రి హరీశ్రావు
ఖమ్మం మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్రావు మద్దులపల్లిలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ
Read Moreమోటర్లకు మీటర్లు పెట్టాలని చెప్పలేదు : ఆర్కే సింగ్
కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నదని.. విద్యుత్ను ప్రైవేటుపరం చేస్తున్నదని బీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తే తాము కూడా త
Read Moreనన్ను మానసికంగా వేధిస్తున్నరు : ఎమ్మెల్యే రేఖా నాయక్
ఖానాపూర్, వెలుగు: బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీలు కలిసి తనను మానసికంగా వేధిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆరోపించారు. తన పీఏను కూడా తొ
Read More












