తెలంగాణం

వరంగల్​ జూపార్క్​లో చలికి వణుకుతున్న జంతువులు

వరంగల్‍, వెలుగు: వరంగల్​జూపార్క్​లో వన్యప్రాణులు చలికి వణుకుతున్నాయి. పొద్దెక్కేదాక జంతువులు, పక్షులు ఎన్‍క్లోజర్ల నుంచి బయటకు రావడం లేదు

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్‌‌ జిల్లాలో చలి పంజా విసురుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గుతూ చలి తీవ్రత పెరుగుతుండడంతో జనం వణికిపోతున్నారు. ఉదయం 8 గంటల

Read More

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

పెబ్బేరు, వెలుగు: గ్రామాల్లో రోడ్లపైన చెత్త లేకుండా చూడలని, పెంట కుప్పలను తొలగించాలని  అడిషనల్​  కలెక్టర్​ ఆశిశ్​​ సంగ్వాన్​ సర్పంచులకు, పంచ

Read More

అట్రాసిటీ కేసుల పురోగతిపై డివిజన్ల వారీగా కలెక్టర్ సమీక్ష

నిజామాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు కేసుల దర్యాప్తును పూర్తి చేసి 60 రోజుల్లోపు చార్జ్‌‌ షీ

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదాద్రి, వెలుగు :  యాదాద్రి జిల్లాకు నాలుగు బస్తీ దవాఖానాలు రానున్నాయి. జిల్లాలోని భువనగిరి మున్సిపాలిటీకి మూడు, చౌటుప్పల్​ మున్సిపాలిటీకి ఒక్క

Read More

యాదాద్రికి కార్తీక శోభ..దర్శనానికి 4 గంటల సమయం

యాదగిరిగుట్ట, వెలుగు:  కార్తీక మాసం చివరి వారం కావడంతో శనివారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కూడ

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం, వెలుగు: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్​ నోరు అదుపులో పెట్టుకోవాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. శనివారం ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్

Read More

సత్తుపల్లి సభకు తుమ్మల గైర్హాజరుపై చర్చ

ఖమ్మం, వెలుగు: సత్తుపల్లిలో ఆత్మీయ సభ సాక్షిగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్​లో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని లీడర్ల ఐక్యతను చ

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

నర్సాపూర్, వెలుగు : రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా

Read More

మొండి బకాయిలున్న రైతులకు వన్​ టైమ్​ సెటిల్​మెంట్​ : హరీష్ రావు

గజ్వేల్, వెలుగు : బ్యాంకులో లోన్లు తీసుకుని చాలాకాలంగా కట్టని రైతుల కోసం  వన్​ టైమ్​ సెటిల్​మెంట్​ అవకాశాన్ని ఇస్తున్నాయని, ఈ అవకాశాన్ని &nb

Read More

సర్కార్ పింఛన్​ రూ.5 వేలకు పెంచాలి: డయాలసిస్ బాధితులు

జగిత్యాల, వెలుగు: జగిత్యాల ఆస్పత్రిలోని డయాలసిస్ సెంటర్లో 5 యూనిట్లు ఉన్నాయి. మరో 5 యూనిట్లను పెంచేలా ప్రతిపాదనలు ఉన్నాయి. కోరుట్ల, ధర్మపురిలో డయ

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

భైంసా,వెలుగు: నిర్మల్​డీసీసీ మాజీ అధ్యక్షుడు పవార్​రామారావు పటేల్​ఈనెల 28న కాషాయ కండువా కప్పు కోనున్నారు. శనివారం ఆయన హైదరాబాద్​లోని బీజేపీ రాష్ట్ర అధ

Read More

బైక్ కొట్టేసి.. డ్రంకెన్ డ్రైవ్​​లో దొరికిన దొంగ

పోలీసులు సీజ్ చేయగా.. వారి కళ్లు గప్పి మళ్లీ చోరీ గచ్చిబౌలి, వెలుగు: బైక్ కొట్టేసి డ్రంకెన్ డ్రైవ్​లో పట్టుబడ్డ ఓ దొంగ.. పోలీసులు సీజ్ చేసిన అదే బై

Read More