తెలంగాణం

కేటీఆర్..కార్యకర్తలను కుటుంబసభ్యుల్లా చూస్తరు: వినయ్ భాస్కర్

మంత్రి కేటీఆర్.. పార్టీ కార్యకర్తలను కుటుంబసభ్యుల్లా చూస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బలహీన వర్గా

Read More

నాకు ఎలాంటి నోటీసులు అందలేదు : తలసాని సాయికిరణ్

క్యాసినో వ్యవహరంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ కు ఈడీ నోటీసులు ఇచ్చిందన్నట్టుగా వస్తున్న వార్తల పై సాయికిరణ్ స్పందించారు. ఈ &nbs

Read More

మత్స్యకార సొసైటీలకు నగదు బదిలీ చేయాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

మత్స్యకారుల వృత్తికి భద్రత కల్పించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. వారి బతుకు దెరువు కోసం తక్షణమే చెరువులను పునరుద్ధరించాలని కోరారు. చేప పిల్లల ప

Read More

రూ.50వేల కోట్ల మత్స్య సంపదను సృష్టించాం: తలసాని

ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు ప

Read More

ఫామ్ హౌస్ కేసులో జోక్యం చేసుకోలేం:సుప్రీంకోర్టు

ఢిల్లీ : ఫాం హౌస్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. తమ అరెస్టును సవాల్ చేస్తూ రామచంద్ర భారతి సహా ముగ్గురు నిందితులు దాఖలు చేస

Read More

క్యాసినో కేసులో బుచ్చిరెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు

క్యాసినో వ్యవహారంలో వ్యాపారవేత్త బుచ్చిరెడ్డిని విచారణ కొనసాగుతోంది. ఆర్థిక అవకతవకలకు సంబంధించి అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఉదయం ఈడీ ఆఫీసుకు వచ

Read More

ధరణి పోర్టల్తో కోటిన్నర ఎకరాలు ఆగమైనయ్ : రేవంత్ రెడ్డి

ధరణి పోర్టల్తో కోటిన్నర ఎకరాలు ఆగమయ్యాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ను ప్రసన్నం చేసుకున్న ఓ ఏజెన్సీ ధరణి పోర్టల్ను నిర్వహ

Read More

పేదల తిరుపతి ‘కురుమూర్తి జాతర’..పోటెత్తిన భక్తులు

‘పేదల తిరుపతి’గా పేరొందిన కురుమూర్తి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు జనం పోటెత్తుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమరచిం

Read More

భూసమస్యలపై సీఎస్ సోమేశ్ కుమార్తో కాంగ్రెస్ బృందం భేటీ

రాష్ట్రంలో భూసమస్యలు పరిష్కరించాలని సీఎస్ సోమేష్ కుమార్కు కాంగ్రెస్ నేతల బృందం మెమోరాండం అందజేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్

Read More

ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ కనిపించిన 4 పెద్దపులులు

ఆదిలాబాద్ జిల్లాలో జనావాసాలకు దగ్గరలో పెద్దపులుల సంచారం కలకలం రేపుతోంది. ఒకట్రెండు కాదు.. ఏకంగా  నాలుగు పెద్ద పులులు సంచరిస్తుండటంతో జనం భయం

Read More

కేటీఆర్ కృషితో 1500 కొత్త కంపెనీలు : మంత్రి సబిత

అన్ని రంగాలు అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్‌ తాజ్ డెక్కన్‌ లో తెలంగాణ ఉన్

Read More

శామీర్పేట్లో రెండోరోజు బీజేపీ శిక్షణ తరగతులు

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని లియోనియా రిసార్ట్ లో రెండో రోజు మూడు రోజుల బీజేపీ శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర నేతలతో పాటు ఇ

Read More

మూలవాగు బ్రిడ్జిని ఇంకెప్పుడు పూర్తి చేస్తరు : పొన్నం

మూలవాగు బ్రిడ్జి కూలిపోయి ఏడాది గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బ్రిడ్జి కూలిపోవడంతో ప్రజలు తీవ్ర

Read More