తెలంగాణం

24 గంటల విద్యుత్ సరఫరాపై అన్నీ అబద్దాలే మంత్రి కేటీఆర్ మత్తులో నుంచి బయటికొచ్చి మాట్లాడాలె

24 గంటల విద్యుత్ సరఫరాపై బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్న మాటలన్నీ  అవాస్తవాలని  ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. అసలు రాష్ట్రంలో 24 గంటల విద్యుత

Read More

మిరాలంమండి బోనాల్లో స్వర్ణలత రంగం భవిష్యవాణి

హైదరాబాద్​ నగరంలో బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మిరాలం మండి వద్ద రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్

Read More

టీఎస్ఆర్టీసీ కొత్త బస్ పాస్..రూ. 500కే అపరిమిత ప్రయాణం

ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు  టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”కు శ్రీకారం చుట్టింది.

Read More

సీఎం కేసీఆర్​ డైలాగ్​.. సీఎండీ నోటి వెంట

ముఖ్యమంత్రి కేసీఆర్​ బహిరంగ సభల్లో తరచూ రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా గురించి చెప్పాల్సి వచ్చిన సందర్భంలో చెప్పే డైలాగ్​ ఒకటి ఉంది. మీకు గుర్తుందా.. అదే

Read More

యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న కెనడా లేబర్​ మినిస్టర్​

తెలంగాణ ప్రఖ్యాత పుణ్య క్షేత్రం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి భక్తులు తరలివస్తున్నారు. జులై 17న కెనడా కార్మిక శాఖ మంత్రి దీపక్​

Read More

వాస్తవాలను కేటీఆర్ వక్రీకరిస్తున్నారు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా : మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కాంంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మాదిరిగా వాస్తవాలను వక్రీకరించడం రే

Read More

సీఎం కేసీఆర్పైనే పోలీసులకు కంప్లయింట్ : కేసు పెడతారా లేదా ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై భద్రాచలం పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదు చేశారు. హామీ ప్రకారం ఇండ్లు కట్టించి ఇవ్వలేదని, భద

Read More

జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ కు తెలుగు భాషా తంటాలు

ఇద్దరు తమిళులు ప్రపంచంలో ఎక్కడ కలుసుకున్నా తమిళంలో మాట్లాడుకుంటారట. ఇద్దరు తెలుగువాళ్లు ఎక్కడ కలుసుకున్నా ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారని మనవాళ్ల మీద ఉన్

Read More

సఫాయి కార్మికుడి అవతారం ఎత్తిన మరో సర్పంచ్

సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు కార్మికుడి అవతారమెత్తారు. గ్రామంలో ట్రాక్టర్ నడుపుతూ చెత్తను సేకరించార

Read More

కిలో వెండి ల‌క్ష రూపాయ‌లు అవుతుందా.. ఇప్పుడెంత‌?

కిలో వెండి లక్ష రూపాయలు అవుతుందా.. రాబోయే కొన్ని నెలల్లో వెండి.. బంగారం కంటే ఖరీదు అవుతుందా.. లక్ష రూపాయలు లేనిదే.. కిలో వెండి కొనలేమా.. ప్రస్తుతం మార

Read More

రైతుల శ్రేయస్సు కోరేది కాంగ్రెస్సే: మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి

చిగురుమామిడి, వెలుగు: రైతుల శ్రేయస్సు కోరేది కాంగ్రెస్ పార్టీనేనని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు. ‘పల్లెపల్లె కు

Read More

పాల్వంచ అంబేద్కర్ సెంటర్​లో..సీఐ సొంత ఖర్చుతో గుంతల పూడ్చివేత

పాల్వంచ, వెలుగు : పాల్వంచ అంబేద్కర్ సెంటర్​లోని భద్రాచలం హైవేపై భారీ గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన స

Read More

మట్టి రోడ్లు లేని సిటీగా కరీంనగర్ : మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు: మట్టి రోడ్లు లేని సిటీగా కరీంనగర్ ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఆదివారం కరీంనగర్&

Read More