తెలంగాణం
మునుగోడులో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన్రు:షర్మిల
అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్ ఓ 420 అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే వి
Read Moreతెలంగాణ సమస్యలు తెలుసుకునే యాత్ర ఇది: వైఎస్ విజయమ్మ
రాజశేఖర్ రెడ్డి స్వర్ణయుగాన్ని తెలంగాణలో మళ్లీ తేవాలన్న ఉద్దేశంతోనే షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిందని వైఎస్ విజయమ్మ అన్నారు. ఎంతో మంది పాదయాత్
Read Moreటీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్
టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న బక్కని నర్సింహులును పొలి
Read Moreమునుగోడులో బీజేపీయే గెలవబోతోంది: వివేక్ వెంకటస్వామి
మునుగోడులో బీజేపీ జెండా ఎగురబోతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. బీజేపీ గెలవకూడదని టీఆర్ఎస్ అన్ని రకాల ప్రయత
Read Moreపార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలి: జీవన్ రెడ్డి
సీఎం కేసీఆర్ అనైతిక పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీతి, నిజాయితీ, పారదర్శకతతో కూడిన
Read Moreవచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRSతో కలిసి పనిచేస్తాం:తమ్మినేని వీరభద్రం
తెలంగాణలో మత రాజకీయాలకు తావులేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీజేపీ నేతలు స్వామిజీల పేరుతో వచ్చి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొను
Read Moreహైకోర్టు భిన్నమైన తీర్పులు ఎలా ఇస్తుంది:సుప్రీంకోర్టు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక కామెంట్స్ చేసింది జస్టిస్ గవాయి నేతృత్వ
Read Moreకోటి 50 లక్షల టన్నుల ధాన్యం కొనేందుకు సిద్ధం: గంగుల
ఖరీఫ్ సీజన్లో వడ్ల సేకరణకు 7100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కే
Read Moreకేసీఆర్, కేటీఆర్ లపై ఆకుల శ్రీవాణి ఫిర్యాదు
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై వెంటనే కేసులు నమోదు చేయాలని సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. డీజే టిల్లు అని కేటీఆర్ను ఉద్దేశించ
Read Moreమునుగోడు ఎన్నికల ఈవీఎంలను మార్చేస్తుండ్రు: కేఏ పాల్
నల్లగొండ జిల్లా: మునుగోడు ఎన్నికల- ఈవీఎం లను మానుప్యులేట్, రీప్లేస్ చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ము
Read Moreరాహుల్ పాదయాత్ర విజయవంతం చేయండి : రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు నాయకులంతా కృషి చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ పాదయాత్రకు సంబంధి
Read Moreకారులో మరో మహిళతో భార్యకు దొరికిన సీఐ
మాజీ సీఐ నాగేశ్వరరావు ఘటన మరవక ముందే మరో సీఐ నిర్వాకం బట్టబయలైంది. వనస్థలిపురం పీఎస్ పరిధిలో వేరే మహిళతో కారులో ఏకాంతంగా ఉన్న సీసీఎస్ సీఐ రాజును
Read Moreరోడ్ల దుస్థితిపై వినాయక హిల్స్ కాలనీ వాసుల ఆందోళన
రోడ్డు డ్రైనేజీ అధ్వాన్న పరిస్థితిలో ఉన్నా మంత్రి సబిత ఇంద్రారెడ్డి, స్థానిక కార్పొరేటర్ దీపికా శేఖర్ రెడ్డి పట్టించుకోవడం లేదని బడంగ్ పేట్ లోని  
Read More












