న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం రూ.2,381 కోట్ల విలువైన (1.40 లక్షల కిలోలకు పైగా) డ్రగ్స్ను అధికారులు ధ్వంసం చేశారు. ఆ దృశ్యాలను ఢిల్లీ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్షా వీడియో కాన్ఫరెన్స్లో వీక్షించారు. ఇందులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) హైదరాబా ద్ యూనిట్ స్వాధీనం చేసుకున్న 6,590 కిలోలు, ఇండోర్ యూనిట్ స్వాధీనం చేసుకున్న 822 కిలో లు, జమ్మూ యూనిట్ స్వాధీనం చేసుకున్న 356 కిలోల డ్రగ్స్ఉన్నట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్ను ధ్వంసం చేయడాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షిం చిన అనంతరం "డ్రగ్స్ స్మగ్లింగ్, జాతీయ భద్రత" అనే అంశంపై జరిగిన సమావేశంలో అమిత్షా మాట్లాడారు.
రూ.2 వేల 381 వేల కోట్ల డ్రగ్స్ ధ్వంసం
- తెలంగాణం
- July 18, 2023
లేటెస్ట్
- బీఆర్ఎస్ కు షాక్ : కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి..
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసింది : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- ఎండలు మండిపోతున్నయ్.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి: మంత్రి సీతక్క
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
- మ్యాన్ హోల్ మూతను ఢీకొని స్కూటర్ బోల్తా..తల్లీకూతుళ్లకు తీవ్రగాయాలు
- బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీటీసీ
- ఎలక్షన్ పోలీసు అబ్జర్వర్తో కలెక్టర్, ఎస్పీ భేటీ
- నీటి సరఫరాలో సమస్యలు ఉండొద్దు : అశ్విని తానాజీ వాకడే
- ఆర్మూర్ లో భూలక్ష్మి మాతా విగ్రహ ప్రతిష్ఠాపన
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..
- Health tips : పరగడుపున కాఫీ తాగితే శరీరంలో సహజంగా జరిగే మార్పులు!