తెలంగాణం
రాష్ట్రంలో విద్య, వైద్యంపై తీవ్ర నిర్లక్ష్యం: రాహుల్ గాంధీ
సంగారెడ్డి, వెలుగు: పొద్దున ఇరిగేషన్ ప్రాజెక్టుల కమీషన్లు, రాత్రి ధరణి పోర్టల్ చూసి ఏయే భూములు ఎక్కడున్నయో తెలుసుకునుడే సీఎం కేసీఆర్ దినచర్యగా మా
Read Moreధర్మపురికి ఇస్తానన్న రూ.100 కోట్లు ఎక్కడ? : షర్మిల
జగిత్యాల, వెలుగు: తెలంగాణ ప్రజలతో పాటు దేవుళ్లను కూడా కేసీఆర్ మోసం చేస్తున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. కేసీఆర్కు యాదాద్రి త
Read Moreవరికోతలకు రైతుల పాట్లు..పెరిగిన ఖర్చులు
రాష్ట్రంలో వరి కోతలకు రైతులు ఇబ్బందులు పడుతున్నరు. ముందుగా నాట్లు వేసిన జిల్లాల్లో ఇప్పటికే కోతలు ప్రారంభమయ్యాయి. జులై ప్రారంభంలో నాట్లేసిన పొలాల్లో క
Read Moreరాష్ట్రంలో బడులు అధ్వానం
దేశంలో కింది నుంచి 7వ స్థానం ఏపీకి 902 పాయింట్లు .. తెలంగాణకు 754 2020‑21 పీజీఐ రిపోర్టు విడుదల చేసిన కేంద్రం హైదరాబాద్/ఢ
Read Moreఫామ్హౌస్ ఫైల్స్ సీబీఐకి పంపినం : సీఎం కేసీఆర్
జయప్రకాశ్ నారాయణ్ మాదిరి ఉద్యమిస్తం: కేసీఆర్ మా ఎమ్మెల్యేలను కొంటమంటే, ప్రభుత్వాన్ని కూలుస్తమంటే ఊరుకోవాల్నా? నిందితులు కేంద్ర హోంమంత్రి, ప్
Read Moreమునుగోడులో 92శాతం పోలింగ్
మునుగోడులో చివరి రోజూ ఆగని ప్రలోభాలు మర్రిగూడెం, చండూర్లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య కొట్లాట నియోజకవర్గంలోనే మకాం వేసిన నాన్ లోకల్స్
Read Moreఇంత దుర్మార్గమైన పోలీసులను ఇంతవరకు చూడలే: రాజగోపాల్ రెడ్డి
నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో మెజారిటీ తగ్గొచ్చేమో గానీ గెలుపు మాత్రం తనదేనని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Moreమునుగోడులో ఓటమి తప్పదని కేసీఆర్ కు అర్థమైంది: డీకే అరుణ
ప్రధాని గురించి మాట్లాడినంత మాత్రాన దేశ్ కి నేత కారు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎందుకు అడ్డుకున్నావు ? హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తప్పద
Read Moreకేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే: కిషన్ రెడ్డి
హైదరాబాద్: ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతంలో అమిత్ షా,
Read Moreఫాంహౌస్ ఫైల్స్ సీబీఐ, ఈడీకి పంపినం : కేసీఆర్
మొయినాబాద్ ఫాంహౌస్ ఫైల్స్ హైకోర్టుతో పాటు సీబీఐ,ఈడీలకు పంపించామని సీఎం కేసీఆర్ అన్నారు. సీజేఐ, హైకోర్టు చీఫ్ జస్టిస్ లతో పాటు అన్ని వ్యవస్థలకు పంపిస్త
Read Moreప్రజాస్వామ్య హత్య దేశ పునాదులకే ప్రమాదం: కేసీఆర్
మునుగోడు ఎన్నికలో అసత్య ప్రచారాలు చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పును అందరూ గౌరవించాలని చెప్పారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల
Read Moreబీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్థగా మారింది: రాహుల్ గాంధీ
బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ సంస్థగా మారిందని.. రాహుల్ గాంధీ ఆరోపించారు. నరేంద్ర మోడీ.. నోట్ల రద్దు తెచ్చి నిరుద్యోగ సమస్య సృష్టించారని ఆయన విమర్శించారు. న
Read Moreకాళోజీ హెల్త్ వర్సిటీ డెంటల్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
వరంగల్ జిల్లా: డెంటల్ పీజీ కోర్సులో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మొదటి విడత నోటిఫికేషన్ జారీ చేసింది. ఎండిఎస్ మ
Read More












