తెలంగాణం

చౌటుప్పల్ పోలింగ్ స్టేషన్ దగ్గర వృద్ధుడి పడిగాపులు

మునుగోడు నియోజకవర్గంలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ పోలింగ్ స్టేషన్ ఓ సంఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధుడిని ఓటు వేయించడానికి స్థా

Read More

వెబ్ కాస్టింగ్ తో పోలింగ్ ను గమనిస్తున్నాం: సీఈఓ వికాజ్ రాజ్

మునుగోడు బై పోల్ ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని సీఈఓ వికాజ్ రాజ్ తెలిపారు. ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ తో పరిస్థితులను గమనిస్తున్నామని ఆయన చెప్పా

Read More

సీఎంతో భేటీపై వస్తున్న వార్తలపై ఫిర్యాదు చేసిన పాల్వాయి స్రవంతి

సీఎం కేసీఆర్ను కలిశానని తనపై వస్తున్న వార్తలపై కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఫేక్ న్యూస్ క్రియేట

Read More

ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలి : కూసుకుంట్ల

మునుగోడులో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. నారాయణపూర్ మండలం లింగవారిగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగి

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నెట్​వర్క్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ లీడర్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై దాడిని నిరసిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లావ్యాప్తం

Read More

నాగోబా జాతరకు రావాలని కేంద్ర మంత్రికి ఆహ్వానం

బోథ్​, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్​లో ఆదివాసీలు నిర్వహించే నాగోబా జాతరకు రావాలని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్​ ముండేను

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

‘ఉపాధి హామీ’ నిర్లక్ష్యంపై డీఆర్​డీవో శ్రీనివాస్​ఆగ్రహం మెదక్ (కౌడిపల్లి), వెలుగు: కౌడిపల్లిలో ఉపాధి హామీ పథకం కింద చనిపోయిన వ్యక్

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత   కథలాపూర్,వెలుగు: రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని జగిత్యాల జడ్పీ చైర్ పర్స

Read More

దళిత బంధు యూనిట్లతో లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలి

ఆసిఫాబాద్ ,వెలుగు: జిల్లాలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు, కాలువల నిర్మాణ పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలని కుమ్రంభీం ఆసిఫాబాద్​ కలెక్టర్ రాహు

Read More

57వ రోజు కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 57వ రోజు కొనసాగుతోంది. ఈ రోజు రుద్రారం గణేష్ మందిర్ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. సంగారెడ్డిల

Read More

ఈటలపై దాడులకు నిరసనగా ఆందోళన

మునుగోడులో ఓడిపోతామని తెలిసే పథకం ప్రకారం ఎమ్మెల్యే ఈటల రాజేందర్​పై దాడి చేశారని బీజేపీ నేతలు టీఆర్ఎస్​ లీడర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి నిరసనగా

Read More

6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ షురూ

మునుగోడుతో పాటు దేశంలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ కొనసాగుతోంది. ఈ అసెంబ్లీ స్థానాలు 6 రాష్ట్రాల (తెలంగాణ, బీహార్,

Read More

నానమ్మ నడయాడిన నేలపై మనవడి పాదయాత్ర

సంగారెడ్డి/రామచంద్రపురం/పటాన్ చెరు, వెలుగు : కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్​ జోడో పాదయాత్ర సంగారెడ్డి జిల్లాలో బుధవారం జోరుగా కొనసాగిం

Read More