తెలంగాణం

V6 DIGITAL 21.07.2023 AFTERNOON EDITION

బీజేపీలో నయా జోష్​.. ఆగం జేస్తున్న వాన.. డేంజర్ లో కడెం ప్రాజెక్టు? నిందితుడి ఇల్లు దహనం.. గ్రామం నుంచి వెలి ఇంకా మరెన్నో..క్లిక్ చేయండి

Read More

24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలంగాణలోనూ వర్షాలు

ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకుని వాయవ్య బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించిం

Read More

దమ్ముంటే కేసీఆర్ హుజురాబాద్‌లో పోటీ చేయాలి: ధర్మపురి అరవింద్

బీజేపీకి తెలిసినంతగా రాజకీయం చేయడం ఎవరి తరం కాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. కొందరు మీడియా మిత్రులు కావాలనే పనిగట్టుకొని కాంగ్రెస్ పార

Read More

బండి సంజయ్ను అలా చూసి.. బాత్రూంకి వెళ్లి ఏడ్చా : రాజగోపాల్ రెడ్డి భావోద్వేగం

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి సభలో.. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. 202

Read More

తాగునీటి కోసం సాగర్ కుడి కాల్వకు నీటి విడుదల

హాలియా, వెలుగు : తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడికాలువ ద్వారా గురువారం నీటి విడుదల చేశారు. ఆంధ్రా ప్రాంతంలో ప్రస్తుతం తాగునీటి ఎద్దడి తీ

Read More

ఈవీఎంలపై అవగాహన కల్పించాలి : కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సీహెచ్‌‌‌‌‌‌‌‌. శివలింగయ్య

జనగామ అర్బన్, వెలుగు : ఈవీఎంలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని జనగామ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సీహెచ్‌‌&zw

Read More

బీజేపీ స్టేట్ చీఫ్​గా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి

బీజేపీ స్టేట్ చీఫ్ గా ప్రస్తుత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రెడ్డిబాధ్యతలు స్వీకరించారు. కిషన్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు అప్పగించారు. &n

Read More

కరీంనగర్ సిటీలో నైట్ ఫుడ్ కోర్ట్స్ : మేయర్​యాదగిరి సునీల్ రావు

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్​సిటీలో హైదరాబాద్ తరహా నైట్ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తామని మేయర్​యాదగిరి సునీల్ రావు వెల్లడించారు. వీటిని శాతవాహన యూన

Read More

ఒకటో తేదీనే పింఛన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలి : జనరల్ సెక్రటరీ తూపురాణి సీతారాం

హనుమకొండ సిటీ, వెలుగు : రిటైర్డ్ ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌కు ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్లు చెల్లించాలని పెన్షనర్స్,

Read More

గద్వాల డీఎస్పీగా వెంకటేశ్వర్లు

గద్వాల, వెలుగు: గద్వాల డీఎస్పీగా వెంకటేశ్వర్లు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.  ఇక్కడ పనిచేసిన రంగస్వామి షాద్ నగర్ కు ఏసీపీగా వెళ్లిన సంగతి

Read More

రూ.3 వేల 222 కోట్లతో  మానుకోట రుణప్రణాళిక : కలెక్టర్‌‌‌‌‌‌‌‌ కె.శశాంక

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా వార్షిక రుణ ప్రణాళికను గురువారం కలెక్టర్‌‌‌&zwnj

Read More

285 రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు : డీఎంహెచ్​వో గాయత్రీదేవి

కంది, వెలుగు :  భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో 285 రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసినట్టు డీఎంహెచ్​వో గాయత్రీదేవి తెల

Read More

కుక్కల నుంచి తప్పించుకోబోయి.. బావిలో పడిన జింక

కూసుమంచి, వెలుగు: తరుముతున్న కుక్కల నుంచి తప్పించుకోబోయి ఓ అడవి జింక వ్యవసాయ బావిలో పడిపోయింది. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన గోకినపల్లి కృ

Read More