తెలంగాణం

ఇక నుంచి 6 పేపర్లతోనే పదో తరగతి ఎగ్జామ్స్

హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం (2022 23) కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేప

Read More

మునుగోడు బై పోల్ : గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. చండూర్ డాన్ బోస్కో జ

Read More

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈటల ఇబ్బంది పెడుతుండు : జగదీష్ రెడ్డి

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కౌరవుల పక్కన ఉండి ధర్మయుద్ధం గురించి మ

Read More

కేసీఆర్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు : షర్మిల

తెలంగాణ ఉద్యమ సమయంలో తనకు ఉద్యమం తప్ప ఏదీ వద్దన్న కేసీఆర్.. ఇప్పుడు కుటుంబం మొత్తానికి పదవులు ఇచ్చాడని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా సీఎంగా ఉ

Read More

అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్య విద్యార్థుల ఆందోళనలు

వరంగల్ : వరంగల్ అనంతలక్ష్మీ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థుల ఆందోళనలు 5వ రోజు కూడా కొనసాగుతున్నాయి. రద్దు చేసిన 2022, 23  ఆయుష్  ఆ

Read More

ఈటెల కాన్వాయ్ పై దాడిని నిరసిస్తూ బీజేపీ ఆందోళనలు

మునుగోడు నియోజకవర్గంలోని పలివెల గ్రామంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యక

Read More

డీజీపీ కార్యాలయం ముందు కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన

పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో తప్పుగా వచ్చిన  ప్రశ్నలకు  మార్కులు కలపాలని కానిస్టేబుల్ అభ్యర్థులు డీజీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఇ

Read More

మునుగోడులో పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ పంపిణీ

నల్గొండ : మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అధికారులు చండూర్లోని డాన్ బాస్కో జూనియర్ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ సెంట

Read More

మంత్రి కేటీఆర్ ను తిట్టారని బీజేపీ కార్పొరేటర్ పై కేసు

హైదరాబాద్ : సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిపై సీసీఎస్ లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ న

Read More

తెలంగాణలో 8వ రోజు కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర

రాహుల్ గాంధీ చేపట్టి ‘భారత్ జోడో యాత్ర’ తెలంగాణలో 8వ రోజు కొనసాగుతోంది. ఇవాళ బోయిన్ పల్లి గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ నుండి రాహుల్ పాదయాత్ర ప

Read More

మునుగోడులో ఓటర్లకు నగదు మరియు చికెన్​, మద్యం పంపకాలు

నాంపల్లి/చౌటుప్పల్, వెలుగు: మునుగోడు నియోజకవర్గంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిందో లేదో ప్రలోభాల పర్వం మొదలైంది. ప్రధాన పార్

Read More

స్రవంతిని గెలిపిస్తే వచ్చే ఎన్నికల్లో 15 మంది మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు:రేవంత్ రెడ్డి

మునుగోడు, వెలుగు : ‘మునుగోడు ఆడబిడ్డ స్రవంతిని సంపుకుంటారో, సాదుకుంటారో మీ ఇష్టం. ఆడబిడ్డ కంటతడి పెడితే రాజ్యానికి మంచిది కాదు’ అని టీపీసీ

Read More

నల్లగొండ హోటల్స్ తోపాటు మునుగోడు చుట్టూ ఫాంహౌస్ లు, తోటల్లో మకాం

మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి,వెలుగు : రాష్ట్రంలో రెండు నెలలుగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక తుదిదశకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు

Read More