తెలంగాణం

నల్గొండ, యాదాద్రి జిల్లాల ఉద్యోగులకు ఫస్ట్​కే జీతాలొచ్చినయ్​

మునుగోడులోని 7 మండలాల వాళ్లకు పెండింగ్​ బిల్స్​ కూడా విడుదల పక్కనే ఉన్న సూర్యాపేట సహా ఇతర జిల్లాలకు మాత్రం ఏదీ లేదు మూడునాలుగేండ్లుగా ప్రతినెలా

Read More

ఈటల ప్రచారం చేస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

మునుగోడు మండలం పలివెల రణరంగం ఈటల రాజేందర్​ గన్ మన్, పీఆర్వో, అనుచరులకు గాయాలు ప్రచార రథంతోపాటు ఆరు  వాహనాల అద్దాలు ధ్వంసం ఘటన స్థలంలో టీ

Read More

మావోయిస్టు అగ్రనేతల తల్లి మల్లోజుల మధురమ్మ మరణం

మావోయిస్టు పార్టీ అగ్రనేతలైన మల్లోజుల కోటేశ్వరరావు, వేణుగోపాలరావుల తల్లి మల్లోజుల మధురమ్మ మరణించారు. పెద్దపల్లిలోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు.

Read More

ఈటల రాజేందర్ను పరామర్శించిన బండి సంజయ్..రాళ్ల దాడిపై ఆరా

మునుగోడులో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ శ్రేణులు..బీజేపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలోని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షు

Read More

మునుగోడులో 80కేజీల చికెన్ తరలిస్తూ పట్టుబడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు

మునుగోడులో ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేచినట్లుగా తెలుస్తోంది. పసునూరు గ్రామంలో టీఆర్ఎస్ నేత వెంకటరెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

Read More

ట్రాన్స్ ఫార్మర్లలోని రాగి తీగే వాళ్ల టార్గెట్.. 11 మంది ముఠా అరెస్టు

పెద్దపల్లి జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల  దొంగలు చెలరేగుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు, రైతులను వారు నిద్రపోనివ్వడం లేదు. కొన్ని రోజులుగా వ్య

Read More

రాజకీయ సర్వేల్లో ఆర్ఎస్ఎస్ పాల్గొనదు : కాచం రమేష్

మునుగోడు ఉప ఎన్నికపై ఆర్ఎస్ఎస్ సర్వే నిర్వహించిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నేత కాచం రమేష్ అన్నారు. మునుగోడులో ఆర్ఎస్ఎస్ ఎట

Read More

రోడ్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు కొంతమంది చేతిలో బందీ అయ్యాయి : రాహుల్

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందని, ఈ వ

Read More

ప్రభుత్వ ఆస్తులను మోడీ సర్కారు అమ్మేస్తోంది :ఖర్గే

2024లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్, కాంగ్రెస్ నే

Read More

ఈటల కాన్వాయ్పై దాడి ఘటన.. దర్యాప్తు షురూ

మునుగోడు మండలం పలివెలలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై జరిగిన రాళ్లదాడి ఘటనపై నల్గొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఎంక్వైరీ ప్రారంభించారు. ఘ

Read More

బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయ్యింది : షర్మిల

మంత్రి కేటీఆర్ 420 అని వైఎస్ షర్మిల అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. బంగారు తెలంగాణ కేసీఆర్ క

Read More

మునుగోడులో ముగిసిన ప్రచారం

మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన ప్రచార ఘట్టం ముగిసింది. ఇవాళ  చివరిరోజు కావడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ విస్తృతం

Read More

ప్రిన్సిపల్ ఛాంబర్‭కు పోస్టర్ అంటించిన జేఎన్టీయూ విద్యార్థులు

కూకట్‭పల్లి జేఎన్టీయూలో విద్యార్థులు, ప్రిన్సిపల్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ప్రిన్సిపల్ అసత్యాలు మాట్లాడుతున్నారంటూ విద్యార్థులు పోస్టర్ తయారుచేశ

Read More