హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మిరాలం మండి వద్ద రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. తనకు జరగిన పుజలపై అమ్మవారు సంతృప్తి చెందారు. అందరిని రక్షిస్తానని అమ్మవారు అభయమిచ్చారు. పాడిపంటలు పుష్కలంగా పండుతున్నాయని.. పంటలే కాదు చెట్లు కూడా పెంచాలని అమ్మవారి సూచించారు. ఈ ఏడాది కూడా వర్షాలకు కొదవలేదని.. కోరినన్ని వర్షాలు ఉన్నాయని అమ్మవారు చెప్పారు.
మిరాలంమండి బోనాల్లో స్వర్ణలత రంగం భవిష్యవాణి
- హైదరాబాద్
- July 17, 2023
లేటెస్ట్
- ఓటింగ్పై అవేర్ నెస్.. ఉత్సాహంగా 5కె రన్
- 25 ఏండ్లకే ఎంపీగా పోటీ.. ఈ ఎన్నికల్లో అతిచిన్న వయసు అభ్యర్థి
- మే7న మూడో దశ పోలింగ్.. 94 ఎంపీ స్థానాలకు ఎన్నికలు
- మే 7 నుంచి ఎప్ సెట్ .. అటెండ్ కానున్న 3.54 లక్షల మంది విద్యార్థులు
- టీఎన్జీవో సిటీ కమిటీ ఎన్నిక రద్దు
- ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ, కాంగ్రెస్ ఫెయిల్: సబితా
- పెద్దపల్లిలో వంశీకృష్ణను గెలిపించండి : చాడ వెంకట్ రెడ్డి
- బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ : సీఎం రేవంత్రెడ్డి
- పదేండ్లలో ప్రజలకు కేసీఆర్ చేసింది సున్నా : వివేక్ వెంకటస్వామి
- కవిత బెయిల్ పిటిషన్పై ఇవ్వాల తీర్పు
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..