తెలంగాణం

విద్యార్థులను రెచ్చగొట్టింది సుబ్బారావేనని గుర్తింపు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  విధ్వంసం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు పోలీసుల విచారణలో కొత్త

Read More

రైస్ మిల్లర్ల దోపిడిని అరికట్టడంలో మంత్రి విఫలం

జగిత్యాల: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైస్ మిల్లర్ల దోపిడిని అరికట్టడంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ విఫలమయ్యారనిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మ

Read More

ఆలస్యంగా జేఈఈ మెయిన్స్.. అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్ అబిడ్స్ లోని  అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో జేఈఈ మెయిన్స్ పరీక్ష శుక్రవారం ఉదయం గంటన్నర ఆలస్యంగా (10.30 గంటలకు) ప్రారంభమైంది. సర్వర్ డౌన్,

Read More

కులాలు, మతాల పేరుతో  ప్రజల మధ్య చిచ్చు

మహబూబ్ నగర్:  కుల, మతాల పేరుతో కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్నుతున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. వానకాలం సాగు సన్నాహక సమావేశంలో మంత్రి

Read More

లంచాలు, కమీషన్లు తప్ప కేసీఆర్ కు మరేం పట్టవు

సూర్యాపేట: కేసీఆర్ కు లంచాలు, కమీషన్లు తీసుకోవడం తప్ప మరొకటి తెలియదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ప్రజా ప్రస్థానం పేరుతో షర

Read More

40 లక్షల మంది రైతు కుటుంబాలకు రైతు బీమా

తాను 2009 ఎన్నికల్లో గెలిచి మంత్రి అవుతానని అనుకోలేదని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. తాను ఇలా ఉన్నాను అంటే సిరిసిల్ల ప

Read More

అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టు పెడితే చితకబాదారు

సోషల్ మీడియాలో నచ్చిందల్లా.. లైక్‌‌లు కొట్టడం, కామెంట్స్, షేర్ చేయడం చేస్తుంటారు. అంతేగాకుండా పోస్టులు పెడుతుంటారు. ఇందులో రాజకీయపరంగా కూడా

Read More

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా 27న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

మోడీ నిర్ణయం దేశభద్రతకే ముప్పు అని  రేవంత్ రెడ్డి అన్నారు. చంచల్ గూడ జైల్లో సికింద్రాబాద్ నిందితులను ఆయన పరామర్శించారు. జైల్లో నిరసనకారులతో ములాక

Read More

షర్మిల పాదయాత్రకు అనూహ్య స్పందన

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో ప్రజాప్రస్థానం యాత్ర కొనసాగిస్తున్నారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. బరాకత్ గూడెం నుంచి 104వ రోజు పాదయాత్ర ప్రారంభిం

Read More

33 జిల్లాల్లో వందల కోట్ల భూమిని దోచి పెట్టారు

సీఎం కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని మండిపడ్డారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. గిరిజనులకు పోడు భూములపై హక్కు కల్పించలేదని విమర్శించారు.

Read More

మోడీ సభకు జనం భారీగా తరలిరావాలని నేతల పిలుపు

  నియోజకవర్గానికి 10 వేల మందిని తరలించాలని టార్గెట్     కో ఆర్డినేటర్లకు బాధ్యతలు అప్పగించిన హైకమాండ్‌‌‌&zw

Read More

రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్​ పామ్​ సాగు

అన్నపురెడ్డిపల్లి, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా మూడేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్​పామ్ సాగు విస్తరణే లక్ష్యంగా పని చేస్తున్నట్లు హార్టికల్చర్​ డిప్యూటీ

Read More

కాంగ్రెస్ లోకి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్.​?

రెండ్రోజుల్లో రేవంత్​రెడ్డి సమక్షంలో చేరిక   సవాల్​గా మారనున్న జడ్చర్ల కాంగ్రెస్​ టికెట్ల పంచాయితీ మహబూబ్​నగర్​, వెలుగు: జడ్చర్ల మాజీ

Read More