తెలంగాణం

లంచాలు, కమీషన్లు తప్ప కేసీఆర్ కు మరేం పట్టవు

సూర్యాపేట: కేసీఆర్ కు లంచాలు, కమీషన్లు తీసుకోవడం తప్ప మరొకటి తెలియదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ప్రజా ప్రస్థానం పేరుతో షర

Read More

40 లక్షల మంది రైతు కుటుంబాలకు రైతు బీమా

తాను 2009 ఎన్నికల్లో గెలిచి మంత్రి అవుతానని అనుకోలేదని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. తాను ఇలా ఉన్నాను అంటే సిరిసిల్ల ప

Read More

అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టు పెడితే చితకబాదారు

సోషల్ మీడియాలో నచ్చిందల్లా.. లైక్‌‌లు కొట్టడం, కామెంట్స్, షేర్ చేయడం చేస్తుంటారు. అంతేగాకుండా పోస్టులు పెడుతుంటారు. ఇందులో రాజకీయపరంగా కూడా

Read More

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా 27న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

మోడీ నిర్ణయం దేశభద్రతకే ముప్పు అని  రేవంత్ రెడ్డి అన్నారు. చంచల్ గూడ జైల్లో సికింద్రాబాద్ నిందితులను ఆయన పరామర్శించారు. జైల్లో నిరసనకారులతో ములాక

Read More

షర్మిల పాదయాత్రకు అనూహ్య స్పందన

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో ప్రజాప్రస్థానం యాత్ర కొనసాగిస్తున్నారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. బరాకత్ గూడెం నుంచి 104వ రోజు పాదయాత్ర ప్రారంభిం

Read More

33 జిల్లాల్లో వందల కోట్ల భూమిని దోచి పెట్టారు

సీఎం కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని మండిపడ్డారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. గిరిజనులకు పోడు భూములపై హక్కు కల్పించలేదని విమర్శించారు.

Read More

మోడీ సభకు జనం భారీగా తరలిరావాలని నేతల పిలుపు

  నియోజకవర్గానికి 10 వేల మందిని తరలించాలని టార్గెట్     కో ఆర్డినేటర్లకు బాధ్యతలు అప్పగించిన హైకమాండ్‌‌‌&zw

Read More

రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్​ పామ్​ సాగు

అన్నపురెడ్డిపల్లి, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా మూడేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్​పామ్ సాగు విస్తరణే లక్ష్యంగా పని చేస్తున్నట్లు హార్టికల్చర్​ డిప్యూటీ

Read More

కాంగ్రెస్ లోకి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్.​?

రెండ్రోజుల్లో రేవంత్​రెడ్డి సమక్షంలో చేరిక   సవాల్​గా మారనున్న జడ్చర్ల కాంగ్రెస్​ టికెట్ల పంచాయితీ మహబూబ్​నగర్​, వెలుగు: జడ్చర్ల మాజీ

Read More

దుబ్బాక పీఏసీఎస్ లో ​అవకతవకలపై ఎంక్వైరీ 

సిద్దిపేట/దుబ్బాక, వెలుగు:  దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్)లో అవకతవకలకు సంబంధించి స్వాహా చేసిన పైసల రికవరీపై అనుమానాలు వ్యక్తమవుతున

Read More

హాస్టళ్లు లేక స్టూడెంట్ల గోస 

హనుమకొండ, వెలుగు:  కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్లు జాబ్​ల కోసం ప్రిపేర్​అవుతున్న సమయంలోనే ఆఫీసర్లు హాస్టళ్లను మూసేశారు. యూజీసీ న్యాక్​ గుర్తింపు క

Read More

టీఆర్ఎస్​లో అసమ్మతి రోజురోజుకు పెరుగుతోంది

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :జిల్లా టీఆర్ఎస్​లో అసమ్మతి రోజురోజుకు పెరుగుతోంది. తమను పార్టీ పట్టించుకోవడం లేదని, తామేం పాపం చేశామని లీడర్లు నిరసన తెలు

Read More

ఎస్ఎల్​బీసీ పూర్తయ్యేదెన్నడు..?

‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే నినాదంతోనే రాష్ట్రం ఏర్పడింది. నీళ్ల విషయంలో స్వరాష్ట్రంలో న్యాయం జరగడం లేదు. రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లు కావ

Read More