క్రీడారంగాన్ని కేసీఆర్ ప్రోత్సహిస్తున్నరు

క్రీడారంగాన్ని కేసీఆర్ ప్రోత్సహిస్తున్నరు

సీఎం కేసీఆర్ క్రీడారంగాన్ని పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తున్నారని అన్నారు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఖతర్ లో జరిగిన 14వ ఎషియన్ చాంపియన్ షిప్ పోటిలో దేశం తరపు రైఫిల్ షుటింగ్ పోటీలో పాల్గోని  బంగారు పథకం పొందిన అబిద్ అలీ ఖాన్ ను మంత్రి ఎయిర్ పోర్ట్ లో సన్మానించారు. ఈ పోటిలో రాష్ట్రం నుంచి పాల్గొన్న ఐదు మంది తెలంగాణ క్రిడా కారులు వివిధ స్థాయిలో పథకాలు సాందించడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు.

రైఫిల్ షుటింగ్ లో క్రిడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాని తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందంన్నారు మంత్రి శ్రీనివాస్. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాన్ని క్రిడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సుచించారు.  క్రీడల్లో గెలుపొంది పథకాలు సాదించిన క్రిడాకారులను మిగితా క్రిడాకారులు అదర్శంగా తీసుకోవాలన్నారు.