ముదురుతున్న ఎండలు : కొత్తగూడెంలో భగభగ

ముదురుతున్న ఎండలు : కొత్తగూడెంలో భగభగ

తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మార్చి ముగింపులోనే ఎండలు ఇలా ఉంటే.. ఏప్రిల్ , మే నెలల్లో మరింతగా వేడి పెరిగే సూచనలు ఉన్నాయంటోంది తెలంగాణ వాతావరణ శాఖ.

శుక్రవారం రోజు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలివే. 

కొత్తగూడెం – 42.2 డిగ్రీల సెల్సియస్

జమ్మికుంట 42

రామగుండం 42

కేరామెరి(కుమరమ్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లా) 41.9

యానాంబైలు (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) 41.9

చెల్పూరు(జయశంకర్ భూపాలపల్లి జిల్లా) 41.9

తంగుల(కరీంనగర్ జిల్లా) 41.8

ఖానాపూర్ – 41.7

వడ్డ్యాల్ (నిర్మల్ జిల్లా) 41.7

ఇస్సాపల్లె(నిజామాబాద్ జిల్లా) 41.6