
హైదరాబాద్సిటీ, వెలుగు: శంషాబాద్ఎయిర్ పోర్టుకు నడిచే ఆర్టీసీ పుష్పక్ బస్సుల్లో టికెట్ధరపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రతిఒక్కరికీ ఈ రాయితీ వర్తిస్తుంది. ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది కలిసి గ్రూపుగా ఎయిర్పోర్టుకు జర్నీ చేస్తే 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.