హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలో అవసరమైన సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేయాలని, అంతగా అవసరం లేని స్కీముల కోసం పెద్ద ఎత్తున అప్పులు చేసి రాష్ర్టాన్ని మరింత అప్పులు పాలు చేయొద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) ప్రభుత్వానికి సూచించింది. ఇప్పుడు చేస్తున్న అప్పులు భవిష్యత్ తరాల వారికి గుదిబండగా తయారయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ సీఎం కేసీఆర్ కు ఎఫ్ జీజీ సెక్రటరీ పద్మనాభ రెడ్డి గురువారం లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో క్రమశిక్షణ పెంచడంతో పాటు ఎక్కువ నిధులు విద్య, వైద్యానికి కేటాయించాలని పేర్కొన్నారు. హైపర్ పాపులిస్టు సంక్షేమ పథకాలతో కొన్ని దేశాలు అప్పుల పాలవడంతో పాటు అల్లర్లు, అశాంతి నెలకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అనవసర స్కీముల కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయొద్దు
- హైదరాబాద్
- April 8, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- IPL 2024: ఆ రూల్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.. రోహిత్ వ్యాఖ్యలపై ఐపిఎల్ ఛైర్మన్ వివరణ
- పొత్తు తర్వాత పవన్ ఆస్తులు ఎలా పెరిగాయి.. పోతిన మహేష్
- LSG vs CSK: స్టార్ ఆటగాళ్ళైనా తలొంచాల్సిందే: ధోనీపై అభిమానం చాటుకున్న రాహుల్
- వీడిదే బోడిగుండు : బట్టతలపై జుట్టు మొలిపిస్తాడట.. హైదరాబాద్ లో నకిలీ డాక్టర్ అరెస్ట్
- Darling Announcement Glimpse: బ్యూటీ నభా నటేష్ను..నిజంగానే డార్లింగ్ అంటున్న ప్రియదర్శి
- భారత్లో 30 శాతం మందికి బీపీ లేదు: ఐసీఎంఆర్
- చంద్రబాబు ఆదేశంతోనే బోండా టీమ్ దాడి చేసింది.. వెల్లంపల్లి
- సీఎం జగన్ పై దాడి కేసు: విజయవాడ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత...
- 20 ఏళ్ల ఇంజినీరింగ్ స్టూడెంట్.. గుండెపోటుతో మృతి.. ఎలాంటి అలవాట్లూ లేవు
- Preity Zinta: రోహిత్ కోసం జీవితాన్ని పందెం కాస్తా! పుకార్లపై ప్రీతి జింటా సీరియస్
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..